ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ కక్షతోనే విష్ణుపై అక్రమ కేసు: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజకీయ కక్షతోనే విష్ణుపై అక్రమ కేసులు పెడుతున్నారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం విజయవాడ సబ్‌జైలులో విష్ణును ఆయన పరామర్శించారు. పార్టీ తరపున ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్వర్ణ బార్‌లో జరిగిన మరణాలకు కల్తీ మద్యం కారణం కాదని రఘువీరా అన్నారు. విష ప్రయోగం వల్లే మరణాలు జరిగాయని చెప్పారు.