జాతీయ వార్తలు

అవిశ్వాస తీర్మానానికి దూరంగా అన్నాడీఎంకే, బిజు జనతాదళ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రేపు లోకసభలో జరుగనున్న అవిశ్వాస తీర్మానానికి దూరంగా వుండాలని అన్నాడీఎంకే, బిజు జనతాదళ్ నిర్ణయించాయి. లోకసభలో అన్నాడీఎంకేకు 37, బిజు జనతాదళ్‌కు 20 మంది సభ్యులు ఉన్నారు. ఈ అవిశ్వాసంపై తామే విజయం సాధిస్తామని అధికార, ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నాయి.