విజయనగరం

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, జూన్ 3: పేదలను ఆదుకోవడానికే ప్రభుత్వం ఉందని, అందుకు అహర్నిశలు పనిచేస్తున్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శుక్రమారం మండలంలోని శుక్రవారం ఉత్తరాపల్లి గ్రామంలో వెన్నుముఖ వ్యాధితో బాధపడుతున్న సూదికొండ జానకి అనే బాలికకు సి ఎం రిలీవ్ ఫండ్ నుండి 1.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆచెక్‌ను జానకికి అందజేసారు. రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు తెచ్చిన ఎమ్మెల్యే లలితకుమారేనని కోళ్ల శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గా ఉమేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.