రాష్ట్రీయం

సాగునీటి పనుల్లో జాప్యం తగదు : కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సాగునీటి పనుల్లో అధికారులు జాప్యం చూపొద్దని, సత్వరమే పనులు పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారంనాడు వాటర్‌గ్రిడ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇంటింటికి మంచినీరు అందించకుంటే ఓట్లు అడగమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కాబట్టి అధికారులు వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. వాటర్‌గ్రిడ్ పనులను దేశమంతా ఆసక్తిగా చూస్తుందని అన్నారు.