వరంగల్

అభివృద్ధి సంక్షేమ ఫలాలు గెలిపిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నార ఎండ్లలో అందించిన 400 పథకాలు, అభివృద్ధి, సంక్షేమం మరో సారి రాబోయో ఎన్నికలల్లో గెలిపిస్తాయని శాసనసభా పతి సిరికొండ మధుసూధనాచారి ధీమా వ్యక్తం చేశారు. పల్లెప్రగతి నిద్ర సందర్భంగా మెట్టుపల్లి గ్రామంలో సోమవారం ఉదయం వాడవాడలు తిరిగి ప్రజలతో సంక్షేమ ఫలాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మెట్టుపల్లి నుండి ద్వీచక్ర వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అధికార దాహంతో చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు ప్రజలు జవాబు చెపుతారని, నియోజకవర్గాన్ని ఆదర్శ వంతంగా తిర్చి దిద్దేందుకు ఎక్కువ నిధులు సీ ఏం చోరవతో విడుదల చేయించి రాష్ట్రంలోనే ఆదర్శ వంతంగా పరిపాలన కొనసాగిస్తున్న భూపాలపల్లిని మరో వరంగల్‌గా మారుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ విజయ లక్ష్మి మల్లయ్య, తిరుపతి రావు, చదువు అన్నారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.