జాతీయ వార్తలు
హిమపాతంలో చిక్కుకుపోయిన ప్రయాణీకులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 January 2019
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని లద్దాక్లోని కర్దుంగ్లా ప్రాంతంలో ఆకస్మికంగా కురిసిన హిమపాతానికి పదిమంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. స్కార్ఫియా వాహనంలో రోడ్డుమార్గంలో వెళుతుండగా ఈ హిమపాతం కురిసింది. ఈ హిమపాతానికి కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. స్కార్ఫియాలో వెళుతున్న ప్రయాణీకులు కనిపించకుండా పోయారు. సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది.