తెలంగాణ
టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 March 2016
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. నీటి పారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్పై సిఎం కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమయ్యారు. ఇందుకోసం శాసససభ, శాసనమండలిలో భారీ స్ట్రీన్లను ఏర్పాటు చేశారు. కాగా, సంప్రదాయాలకు భిన్నంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహణ పట్ల కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీకి బదులు వేరేచోట దీన్ని ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని వారంటున్నారు. సభకు హాజరయ్యే ప్రసక్తి లేదని వారు ఇదివరకే ప్రకటించారు.