జాతీయ వార్తలు

యశోద ఆస్పత్రికి కేంద్ర వైద్యశాఖ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి యాజమాన్యానికి కేంద్ర వైద్యశాఖ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఎంపీ ఎంఎ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని రాజ్యసభ సచివాలయం సూచనల మేరకు వైద్యశాఖ నోటీసులిచ్చింది. తన భార్యకు యశోద ఆస్పత్రిలో సరైన చికిత్స జరగలేదని, అనవసరమైన టెస్టులన్నీ చేయించారని ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలాంటి వాళ్లకే ఈ పరిస్థితి ఎదురైతే, సాదాసీదా ప్రజలు ఇలాంటి ఆస్పత్రుల్లో నానాపాట్లు పడకతప్పదని ఆయన పేర్కొన్నారు.