అంతర్జాతీయం

యెమెన్‌‌లో ఆత్మాహుతి దాడి : 45 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడెన్: యెమెన్‌‌లోని ఆడెన్ ప్రాంతంలో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు సోమవారం ఆత్మాహుతి దాడికి దిగారు. ఈ దాడిలో 45 మంది పౌరులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో కాంపౌండ్‌ను ఢీకొట్టి ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనిగానే పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.