ఆంధ్రప్రదేశ్‌

రెండు జిల్లాల ఎమ్మెల్యేలతో జగన్ మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టిడిపిలోకి వలసలను నివారించేందుకు వైకాపా అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. అక్రమ ఆస్తుల కేసుల విచారణ సందర్భంగా ఆయన శుక్రవారం ఇక్కడి సిబిఐ కోర్టుకు హాజరై, అక్కడికే ఎమ్మెల్యేలను పిలిపించుకుని మట్లాడారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఫోన్లకు అందుబాటులో లేకపోవడంతో వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు. టిడిపి వ్యూహాన్ని తిప్పికొట్టి, తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్ రెండు రోజులుగా పార్టీ నేతలను కలుస్తున్నారు.