ఆంధ్రప్రదేశ్
వైసిపిఎల్పీకి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 February 2016
హైదరాబాద్: టిడిపిలోకి వలసలు ఊపందుకొన్న నేపథ్యంలో తాజా పరిస్థితిపై వైకాపా అధినేత జగన్ సోమవారం ఏర్పాటు చేసిన శాసనసభా పక్షం సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో వీరు టిడిపిలోకి చేరతారన్న విషయమై వదంతులు వ్యాపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, సుచరిత, తిప్పేస్వామి, మేకపాటి గౌతం రెడ్డి, శివప్రసాద్రెడ్డి, మణిగాంధీ, బాలనాగిరెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరినప్పటికీ వీరు జగన్ వద్దకు రాకపోవడం చర్చనీయాంశమైంది.