రాష్ట్రీయం

తుని ఘటనపై విచారణ జరిపించుకోవాలని సవాల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చంద్రబాబు చేసేది ధర్మ పోరాట దీక్ష కాదు.. దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బాబు నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు నాటకాలాడుతున్నారని భూమన మండిపడ్డారు. చంద్రబాబుకి దమ్ముంటే తుని ఘటనపై విచారణ జరిపించుకోవాలని సవాల్‌ విసిరారు.