ఆంధ్రప్రదేశ్
వైకాపాలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 January 2019
హైదరాబాద్: టీడీపీ శాసనసభ్యుడు, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి వైకాపాలో చేరారు. ఆయన ఈరోజు జగన్ నివాసమైన లోటాస్పాండ్లో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకుముందే మల్లికార్జున రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన చేశారు.