ఆంధ్రప్రదేశ్
ఆ ఎనిమిది మందిని అనర్హులుగా ప్రకటించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 5 March 2016
హైదరాబాద్: తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎనిమిది మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని వైకాపా ఎమ్మెల్యేల బృందం స్పీకర్కు ఓ వినతిపత్రం సమర్పించింది. జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో 12 మంది వైకాపా ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద్ను కలిసి ఈ మేరకు తమ వాదనను వినిపించారు.