ఆంధ్రప్రదేశ్‌

ఆ ఎనిమిది మందిని అనర్హులుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎనిమిది మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని వైకాపా ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో 12 మంది వైకాపా ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కలిసి ఈ మేరకు తమ వాదనను వినిపించారు.