జాతీయ వార్తలు

ప్రగతిపథంలో యువత పయనం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మన యువత ప్రగతిపథంలో పయనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారంనాడు నీతీ ఆయోగ్ నిర్వహించిన మొదటి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ మూవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు. వంద నగరాలను నిర్మించి వౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని తెలిపారు.