-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
అగళి, జనవరి 14: మండల పరిధిలోని కదిరేపల్లిలో జూదం ఆడుతున్న ముగ్గురిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.8,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు.
జూదరులు అరెస్టు
హైదరాబాద్, జనవరి 13: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యుర్థులు హల్చల్ చేస్తున్నారు. పరిమతంగా ఖర్చు చేయాలన్న ఎన్నికల నియమావళిని అభ్యర్థలు బేఖాతర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై పైచేయి చేయాలన్న లక్ష్యంతో నగదు, మద్యం పంపిణీకి అభ్యర్థులు వెనకంజ వేయడంలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో జోష్ కన్పిస్తోంది.
సంగం/విశాఖపట్నం (క్రైం), జనవరి 13: పండుగ పూట విషాదం నెలకొంది. రాష్ట్రం లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదు గురు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నా డు. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంఘం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్, జనవరి 13: గత ఐదేళ్ళుగా తమ బంధువులే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని అత్యాచారానికి గురైన బాలిక స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2018 డిసెంబర్ 24వ తేదీన బాలిక స్వయంగా పోలీస్ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. 2015 నుంచి తనపై అత్యాచారం జరుగుతోందని బాలిక ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు.
శ్రీశైలం టౌన్, జనవరి 13: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల మలుపు వద్ద ఘాట్రోడ్డులో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మలుపువద్ద అదుపుతప్పిన బస్సు రక్షణ గోడను ఢీకొని ముందుకు దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందుభాగం లోయలోకి వెళ్లగా వెనుకభాగం గాల్లో తేలియాడింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చల్లపల్లి, జనవరి 13: మండల పరిధిలోని లక్ష్మీపురం కేసీపీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్రమాదంలో చల్లపల్లి మండలం రామానగరంకు చెందిన పెరుమాళ్ల ప్రసాద్ (25), మచిలీపట్నంకు చెందిన షేక్ గౌస్ (27) అక్కడిక్కడే మృతి చెందగా జావీద్ తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్, జనవరి 12: నగరంలో మరో సారి ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఒకరి మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మియాపూర్-2 డిపోకు చెంది న ఆర్టీసీ బస్సు (ఏపీ11 జెడ్ 6671) జేఎన్టియూ నుంచి సికింద్రాబాద్కు వస్తోంది. సాయంత్రం 6 గంటల ప్రాం తంలో క్లాక్ టవర్ వద్ద అదుపు తప్పింది. మెట్రోపిల్లర్కు ఢీ కొట్టింది.
తాళ్లపూడి, జనవరి 12: పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు గ్రామంలో గోదావరి నదిలో దిగి ప్రమాదవశాత్తూ ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి. కొడమంచిలి రాఘవ (రఘు) (16), చదలవాడ అభిషేక్ (15) అనే యువకులు గోదావరి నది అవతలి తీరానికి వెళ్లి వస్తూ స్నానం చేసేందుకు నీటిలో దిగారు.
బేతంచెర్ల, జనవరి 12: ఓ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం వేసిన ఎత్తగడ బెడిసికొట్టింది. మరో ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడం ద్వారా మెడకు చుట్టుకున్న హత్య కేసు నుంచి బయటపడాలన్న వారి పథకం చివరి క్షణంలో విఫలమైంది. సినీఫక్కీలో సాగిన ఈ వ్యవహారాన్ని ఛేదించిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కు పంపారు.
విజయవాడ (క్రైం): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చిన అధికారులు ఇక్కడి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఆదేశాలతో విజయవాడ జిల్లా జైలులో రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే.