S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/18/2018 - 02:02

నెల్లూరు, నవంబర్ 17: ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలను అరికట్టే క్రమంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు కర్నాటక తదితర రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లు, కారు అద్దాలు పగులగొట్టి సొత్తు చోరీ తదితర నేరాలకు పాల్పడే అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు.

11/18/2018 - 01:56

ఆళ్లగడ్డ, నవంబర్ 17: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాల్లో శనివారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 200 సర్వీసులు అక్రమమైనవిగా గుర్తించి రూ. 8.10 లక్షల జరిమానా విధించారు.

11/18/2018 - 01:51

ఏన్కూరు, నవంబర్ 17: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

11/18/2018 - 01:35

ప్రొద్దుటూరు, నవంబర్ 17: తరచు చోరీలకు పాల్పడుతున్న మహమ్మద్ రఫీ (అలియాస్ జుబేర్) అనే దొంగను శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

11/18/2018 - 01:29

రామగిరి, నవంబర్ 17 : మండలంలోని రామగిరికి సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. పోలేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (17) ట్రాక్టర్‌లో విద్యుత్ స్తంభాలు వేసుకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విద్యుత్ స్తంభాలు అతడికి తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు.

11/18/2018 - 01:19

ముకరంపుర కరీంనగర్, నవంబర్ 17: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం నిర్వహించిన వివిధ రకాల తనిఖీల్లో రూ. 5లక్షల నగదు పట్టుబడి నట్లు నగర పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 5లక్షల నగదును తరలిస్తుండగా సీఐ చల్ల దేవారెడ్డి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

11/18/2018 - 01:07

సంగారెడ్డి టౌన్, నవంబర్ 17: గత కొంతకాలంగా చోరిలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణం ఇందిరకాలనికి చెందిన మర్ల యాదగిరి, తుడుము మాణయ్యలు ఇళ్లలో పలు దొంగతనాలు చేశారు. పట్టణ పరిధిలో 1, సంగారెడ్డి రూరల్ పరిధిలో 2, పుల్కల్ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడ్డారు.

11/18/2018 - 01:07

కౌడిపల్లి, నవంబర్ 17. ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిలప్‌చెడ్ మండలం చండూర్ చౌరస్తా వద్ద మెదక్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి ఎస్.ఐ. మల్లయ్య ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న టీఎస్07యుఈ 9293 నంబర్ గల డీసీఎం వాహనం వెళ్తుంది. ఆ వాహనంను ఆపి తనిఖీ చేయగా నిశాంత్ వద్ద రూ.

11/18/2018 - 00:50

గచ్చిబౌలి, నవంబర్ 17: జల్సాలకు అలవాటు పడి ఇంజనీరింగ్ విద్యను మధ్యలో అపివేసి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాధించడం కోసం మాల్టీలెవల్ మార్కెట్ సంస్థలో పని చేశారు. ఖారంగ్‌పూర్ ఐఐటీ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే అపివేసి సోంతంగా గొలుసుకట్టు సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.

11/18/2018 - 00:39

తలకొండపల్లి, నవంబర్ 17: తలకొండపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంతారం గ్రామంలో అనుమానాస్పదంగా ఇద్దరు మరణించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భైరపాక సంతోష(20)లు అనే అవివాహిత మహిళ శుక్రవారం రాత్రి తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక ఎస్‌ఐ సురేష్ యాదవ్ కథనం ప్రకారం... భైరపాక బాలయ్య,మైసమ్మలకు ఏడుగురు ఆడ సంతానం, తండ్రి చాలా రోజుల క్రితం మరణించినట్లు పెర్కొన్నారు.

Pages