-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
బెళుగుప్ప, అక్టోబర్ 5 : మండల కేంద్రానికి చెందిన వైకాపా నాయకుడు తిప్పేస్వామి ఆన్లైన్లో బుక్ చేసిన సెల్ వచ్చిందంటూ డబ్బులు చెల్లించుకుని రాగి అంత్రాలు ఇచ్చి ఉడాయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గతనెల 30న క్వాలిటీ ఇంపాక్స్ వేలూరు నుంచి మీకు శాంసంగ్ మోబైల్ పోస్ట్ఫాసు ద్వారా పంపిస్తున్నామని, రూ.
కర్నూలు, అక్టోబర్ 5:ప్రజల శ్రేయస్సు, దేశ రక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీలు మాధవరెడ్డి, వెంకటేష్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ను శుక్రవారం వారు ప్రారంభించారు.
అవుకు, అక్టోబర్ 5 : మండల పరిధిలోని చెర్లోపల్లె, రామాపురం గ్రామాలకు చెందిన నాపరాయి గనులపై శుక్రవారం విజిలెన్స్, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఆకస్మికంగా చేసిన దాడుల్లో అనుమతి లేని కంప్రెజర్, 2 ట్రాక్టర్లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
రామన్నపేట, అక్టోబర్ 5: అన్యారోగ్యంతో తండ్రి మరణించిన కొద్దిగంటలలోనే కుమారుడు మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల అయ్యన్న అనారోగ్యానికి గురై శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి మరణంతో విషాదంలో మునిగిన బత్తుల ఆంజనేయులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు.
రాయపర్తి, అక్టోబర్ 4: ప్రమాదవ శాత్తు ఎస్సారెస్పీ కెనాల్ పడి యువకుడు గల్లంతైన సంఘటన బోజ్యనాయక్ తండాలో గురువారం చోటు చేసుకుంది. మండల కేంద్ర శివారు బోజ్య నాయక్ తండాకు చెందిన భానోతు శ్రీకాంత్ అనే యువకుడు తమ తండా పక్కనే పశువులను కాచుకుంటూ ఎస్సారెస్పీ కెనాల్లో వెంట వెళ్తు ప్రమాదవ శాత్తు కెనాల్ పడ్డాడు. అయితే నీటి ఉదృతి ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్ నీటిలో కొటుకపోయాడని స్ధానికులు తెలిపారు.
కాగజ్గర్ రూరల్, అక్టోబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తుంది. వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలక వెళ్ళాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ: దేశంలోని శరణాలయాల్లో బాలికలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని, ఈ నేరాలను అణచివేసేందుకు కొత్తగా బాలికల సంరక్ష విధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశాలపై కొత్త పాలసీని తేవాలని కేద్ర మహిళా శిశుసంక్షేమ శాఖను ఆదేశించింది. ఈ పిటిషన్ను జస్టిస్ మదన్ బీ లోకూర్తో కూడిన ధర్మాసనం విచారించింది.
జగిత్యాల, అక్టోబర్ 4: జిల్లా కేంద్రమైన జగిత్యాల జేఎన్టీయూ సమీపంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి ఒక కిలోన్నర గంజాయిని పట్టుకున్నట్లు సమాచారం. గంజాయి విక్రయిస్తున్న బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి రెడ్హ్యాండెడ్గా పట్టుబడినట్లు తెలిసింది.
నాచారం, అక్టోబర్ 4: జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షలను వాయిదా వేయలని కోరుతూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాలుపడిన సంఘటన ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చిలుకూరు: భార్యను వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన ఎస్ఐకి ఏడాది జైలుశిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమాన విధిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ప్రియాంక గురువారం తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి చిలుకూరు ఎస్ఐ నారాయణరెడ్డి అందించిన వివరాల్లోకెళితే..