-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
చాగలమర్రి, ఆగస్టు 31: చాగలమర్రిలోని సుభాషిని రెడ్డి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాలుకు సమీపంలోని చాగలమ్మ వంకలో ఇద్దరు పిల్లలు ప్రమాద వశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. వివరాలిలా ఉన్నాయి.
కోడుమూరు, ఆగస్టు 31:మండల పరిధిలోని గోరంట్ల గ్రామంలో శుక్రవారం రైతు బోయ రంగన్న(32) అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతు కుటుంబానికి ఈ ఏడాది నెలకొన్న కరవు పరిస్థితులతో సాగు చేసిన పంటలు చేతికి రాలేదు. దీంతో ఏటా పంటల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి.
చండీఘర్ : గుర్గావ్లో ఆరవ తరగతి విద్యార్ధినిపై యూనివర్శిటీ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్న పైయుష్ అదే భవన సముదాయంలో నివసిస్తున్న బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పాయకాపురం, ఆగస్టు 30: తన భర్త కనిపించడం లేదంటూ భార్య ను న్న గ్రామీణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాధానగర్కు చెంది న మోతిక ఉషారాణికి కార్తీక్ వెంకటేష్కు వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో బీసెంట్రోడ్డులోని ఒక వస్త్ర దుకాణంలో గుమస్తా గా పనిచేస్తున్న కార్తిక్ వెంకటేష్ మ ద్యానికి బానిసై, కుటుంబాన్ని సక్రమం గా చూసుకోవడం లేదు.
విజయవాడ (క్రైం), ఆగస్టు 30: అదనపుకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తపై నేరం రుజువుకావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.200ల జరిమానా విధిస్తూ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
రాజేంద్రనగర్, ఆగస్టు 30: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. దర్జాగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ప్రాంతానికి చెందిన నర్సింహ్మం మైలార్దేవ్పల్లిలో గత కొంత కాలంగా టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు.
రాజేంద్రనగర్, ఆగస్టు 30: రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో దారిదోపిడీదారులు బీభత్సం సృష్టించారు. వ్యక్తిపై అతి దారుణంగా దాడికి తెగబడి అతని వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదును ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీలో పని చేసే క్యాషియర్ రాము పాతనగరంలోని సంతోష్నగర్లో నివసిస్తున్నాడు.
ఘట్కేసర్, ఆగస్టు 30: విదేశీ మాదక ద్రవ్యాలను(డ్రగ్స్) దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న ఓ పాత నేరస్థుడిని అరెస్టు చేసి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఘట్కేసర్ ఎక్సైజ్ ఇన్స్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం...
మహబూబాబాద్, ఆగస్టు 30: సీపీఐ ఎంఎల్ రాయలవర్గం గూడూరు డివిజన్ కార్యదర్శి సంపెంగి ముత్తయ్య అలియాస్ పుల్లన్నతోపాటు అతని గన్మెన్ నల్లమూరి అశోక్ను పోలీసులు అరెస్ట్చేసినట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపా రు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
శంకరపట్నం, ఆగస్టు 30: మండల కేంద్రంలో గురువారం ఉదయం లా రీ, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నా రు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ నుం చి హుజురాబాద్ వైపు వెలుతున్న లారీ హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.