-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మునగాల, ఆగస్టు 24: హైదరాబాద్ -విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై ఘెర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో ఆరుగురికీ తీవ్ర గాయాలై సంఘటన మండల పరిధిలోని బరాఖాత్గూడెం గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
చౌటుప్పల్, ఆగస్టు 24: వివాహితను వేధించి, బెదిరించి, అత్యాచారం చేసిన ఓ కామాంధుడు కటకటాల వెనక్కు వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్పహాడ్ గ్రామానికి చెందిన వివాహిత మహిళ ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగచాటుగా సెల్ఫోన్లో చిత్రీకరించాడు అదే గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య (45). చిత్రీకరించిన వీడియోలను బయటపెడతానని బయపెట్టి పలుమార్లు బలత్కారం చేశాడు.
విజయవాడ (క్రైం), ఆగస్టు 24: అధికార పార్టీకి చెందిన మాజీ మేయర్ ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళతో సహా మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90లక్షలు విలువైన 10గ్రాముల బంగారం, 6.500 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లోని మహిళ గతంలో మాజీ మేయర్ ఇంట్లో పని చేసి మానేసిన క్రమంలో చోరీకి పాల్పడటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్, ఆగస్టు 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డీ.సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన సంజయ్ను పోలీసులు అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపర్చగా, 24వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం విదితమే.
కురిచేడు, ఆగస్టు 24: కురిచేడు - పొట్లపాడు మార్గమధ్యలో శుక్రవారం మధ్యాహ్నం బోర్వెల్ లారీ బోల్తాపడింది. పొట్లపాడు గ్రామ పరిసరాల్లో పొలాల్లో బోర్లు వేసి కురిచేడువైపు వస్తున్న బోర్వెల్ లారీ అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. బోర్వెల్ లారీలో పని చేస్తున్న కార్మికులందరూ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు.
నాయుడుపేట, ఆగస్టు 24: పట్టణ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పిగిలాం శివప్రతాప్ (15) అనే విద్యార్థి పాఠశాల గదిలో తలుపులు వేసుకొని ఉరేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం సంచలనం సృష్టించింది.
కర్నూలు, ఆగస్టు 24:ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసి అతడి నుంచి రూ. 12 లక్షల విలువైన 440 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గోపీనాథ్జెట్టీ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ శుక్రవారం విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పెదకాకాని, ఆగస్టు 24: మండల పరిధిలోని పెదకాకాని సమీపంలో గల న్యూ అమలోద్భవి హోటల్ వద్ద శుక్రవారం 160 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పెదకాకాని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు చెందిన అడపా ఆనంద్కుమార్, నల్గొండ జిల్లాకు చెందిన కందుకూరి బాబు డ్రైవర్లుగా పనిచేసేవారు.
కేవీబీపురం, ఆగస్టు 24: మండలంలోని సిద్దేశ్వరకోన వాటర్పాల్స్లో బెంగళూరుకు చెందిన ఆర్.సూర్య (20) అనే విద్యార్థిని పడి మృతి చెందినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. సూర్య బెంగళూరులోని న్యూ హరిజన ఇంజినీరింగ్ కళాశాలలోకంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది. తన స్నేహితులు ఆరుగురితో కలిసి సిద్దేశ్వర కోనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం బెంగళూరు నుంచి బయలుదేరి పుత్తూరుకు చేరుకున్నారు.
పెనుకొండ, ఆగస్టు 24 : రహదారి రక్తసిక్తంగా మారింది. పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొడంతో 8 మందికి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 11 మందికి గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి వెళ్లే వారి వాహనాన్ని అరటి గెలలతో ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొనడంతో సుమారు 50 మీటర్ల దూరం వరకు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి బోల్తా పడింది.