-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
జమ్మూకాశ్మీర్: జమ్ముకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం తెల్లవారుజామున షబీర్ అహ్మద్ భట్ అనే భాజపా కార్యకర్తను తుపాకులతో కాల్చి చంపేశారు. అతడిని ముష్కరులు మంగళవారం సాయంత్రం అపహరించారని, బుల్లెట్ గాయాలతో పడి ఉన్న అతడి మృతదేహం ఉదయం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు.
శ్రీశైలం టౌన్, ఆగస్టు 21: శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు వచ్చి కృష్ణానదిలో నలుగురు యువకులు గల్లంతైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన అనిల్కుమార్, జిలాని, కాశీంవలి, వెంకటేశ్వర్లు రెండు బైక్లపై శ్రీశైలం డ్యాం వద్దకు మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. గేట్లను తిలకించేందుకు శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్నారు.
దోమకొండ, ఆగస్టు 21: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి రవీందర్గౌడ్ ఇంట్లో మంగళవారం పది కిలోల క్లోరోహైడ్రేట్ను స్వాధీనం చేసుకున్నట్లు దోమకొండ ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు రవిందర్ ఇంటిపై దాడి చేసి సోదాలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన పది కిలోల క్లోరోహైడ్రేట్ లభించిదని, అనంతరం దానిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముజఫర్పుర్, ఆగస్టు 21: పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్థూపైన ఇక్కడి కోర్టులో దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా వ్యవహరించారని అభియోగంపై స్థానిక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఒకవైపు మన దేశ సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలొడ్డి పోరాటం చేస్తుంటే, శత్రుదేశ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్న విషయం విదితమే. స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓహజా పంజాబ్ మంత్రి సిద్ధూపై ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాజ్యసభ ఎన్నికల్లో నోటా విధానం వర్తించదని ఈ విధానాన్ని అనుమతించడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నోటా విధానాన్ని రాజ్యసభ ఎన్నికల్లో అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. నోటా అంటే నిర్దేశించిన అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోకుండా తిరస్కరించే హక్కు. పైవేవి కాదు అనే ఆఫ్షన్ను నోటా అంటారు.
ఉజ్జయిని (మధ్యప్రదేశ్), ఆగస్టు 21: బాలికపై అత్యాచారానికి పాల్పడిన పధ్నాలుగేళ్ల బాల నేరస్థుడికి కేసు విచారణ వచ్చిన ఏడు గంటల వ్యవధిలోనే జువెనైల్ కోర్టు శిక్ష విధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడి జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి త్రిప్తిపాండే తీర్పునిచ్చిన ఈ కేసు అత్యంత స్వల్ప వ్యవధిలో వేగవంతంగా నిందితుడికి శిక్ష విధించిన కేసుగా గణుతికెక్కింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాజకీయపార్టీల నేతలపై ఉన్న అవినీతి కేసులను విచారించేందుకు ఇంతవరకు ఎన్ని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారనే విషయమై నివేదిక ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్ కుమార్ సభాబహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ సర్కార్కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వం రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ ధర్మాసనం రెండు నెలలు పాటు నిలిపివేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది.
గట్టు, ఆగస్టు 21: మండల పరిధిలోని బల్గెర గ్రామానికి చెందిన బోయ గిరప్పగాళ్ల ఎల్లప్ప (52) సోమవారం రాత్రి అనుమానస్పదంగా పొలంలో మృతి చెందారు. గట్టు మండల పరిధిలోని బల్గెర గ్రామానికి చెందిన ఎల్లప్పకు 3 ఎకరాల భూమి ఉంది. సోమవారం రాత్రి తన పొలానికి వెళ్లిన ఎల్లప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని ఉదయం చుట్టు పక్కన రైతులు, వారి బందువులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
శాంతీపురం: లారీ డ్రైవర్ అతివేగానికి ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కడపల్లి సమీపంలో మంగళవారం జరిగింది.