-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్: పెనమలూరు పోలీసులు తాను చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, కోర్టు ద్వారా కేసులు నమోదు చేయాలని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా శనివారం హైకోర్టును ఆశ్రయించారు.
వినుకొండ, ఆగస్టు 10: పథకం ప్రకారం వైసీపీవారు ముగ్గురిని హతమార్చడం దుర్మార్గమైన చర్య అని సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మంత్రి ఆనందబాబు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉన్న గురజాల సోమయ్య, చల్లా వెంకట కృష్ణ, మేడబోయిన మల్లికార్జునరావు మృతదేహాలను సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మర్రిగూడ, ఆగస్టు 10: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేసి బావిలో పడేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కుదాభక్షిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు, ఆగస్టు 10: ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు గడించిన ఎస్సై ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.20కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. చిత్తూరు నగరంలో జరిగిన ఈ దాడులు కలకలం సృష్టించాయి. చిత్తూరు నగరానికి చెందిన విజయకుమార్ కర్నూలు జిల్లాలో ఎక్సైజ్శాఖలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.
హైదరాబాద్, ఆగస్టు 10: మారు పేర్లతో పరిచయాలు చేసుకుంటూ అమాయకులతో పాటు చదువుకున్న యువకులు, వ్యాపారస్థులను బురిడీ కొట్టిస్తున్న మోసగాడు సిద్దిక్వి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విదేశీ కరెన్సీని బదిలీ చేయడానికి పర్సెంటేజ్లను తీసుకుంటూ దందాలు చేయడాన్ని పోలీసుల దృష్టికి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్ పోలీసులు సిద్దిక్విని అరెస్టు చేశారు.
శేరిలింగంపల్లి, ఆగస్టు 10: ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తారానగర్ ఏటీఎం సెంటర్లోని రెండు మెషిన్లను గ్యాస్ కట్టర్ల సహాయంతో తొలగించారు. రూ.13 లక్షలను దోచుకుని షట్టర్ దింపేసి దొంగలు ఉడాయించారు. మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు, క్రైం డీసీపీ జానకీ షర్మిల, మియాపూర్ ఏసీపీ సంక్రాంతి రవికుమార్ పరిశీలించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: నిరసన ప్రదర్శనల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట సవరణ చేసే వరకూ అనర్థాలను చూస్తూ ఊరుకోబోమని కేంద్రానికి స్పష్టం చేసింది. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని శరణాలయాలో ఉంటున్న మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు వాటికి అంతం ఎప్పుడని ఆహ్రంతో ప్రశ్నించింది.
మహబూబ్నగర్, ఆగస్టు 10: : ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వెళ్లిన స్నేహితుడి వివరాలు చెప్పాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఓ యువ కుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మాచన్పల్లికి చెం దిన శ్రీకాంత్, అంజి చిన్ననాటి నుంచి స్నేహితులు. అంజి ఓ యువతిని ప్రేమించి ఎక్కడికో తీసుకె ళ్లాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, సేవకుడు హేమరాజ్ హత్య కేసులో దంత వైదులు రాజేష్, నుపూర్ తల్వార్ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ అలహాబాద్ హైకోర్టు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సేవకుడు హేమరాజ్ భార్య కూడా పిటిషన్ దాఖలు చేసింది.