S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/22/2018 - 00:23

గచ్చిబౌలి, జూలై 21: సింగపూర్ రెస్టారెంటులో ఉద్యోగం ఇప్పిస్తానని భార్య భర్తలను మోసం చేసిన మరో జంటను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తన సోదరునికి సింగపూర్‌లో రెస్టారెంట్ ఉందని భార్య భర్తలు పని చేస్తే నెలకు రూ.25వేల యూఎస్ డాలర్లు వస్తాయని నమ్మించి రూ.7లక్షల 65వేలు కాజేసి భార్య భర్తలను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

07/22/2018 - 00:12

అమీన్‌పూర్, జూలై 21: సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక విదేశీ కరెన్సీ వర్తుకున్ని గుర్తు తెలియని అగంతకులు అటకాయించి నగదు, విదేశీ మారక ద్రవ్యాన్ని దోకెళ్లిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

07/22/2018 - 00:09

మక్తల్, జూలై 21: మండల పరిధిలోని చందాపూర్ గ్రామ శివారులో బైకు, కారు ఢీ కొన్న సంఘటనలో బైకుపై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎఎస్‌ఐ క్రిష్ణయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

07/21/2018 - 23:55

చింతపల్లి, జూలై 21: మండలంలోని నసర్లపల్లికి చెందిన నల్ల ఎల్లయ్య(35) అనే రైతు అప్పుల బాధ భరించలేక పురుగుమందుల తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపారు.

07/21/2018 - 23:40

ఐ పోలవరం, జూలై 21: పశువుల్లంక పడవ ప్రమాదానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

07/21/2018 - 23:33

చోడవరం, జూలై 21: పట్టణంలో చిల్లర దొంగతనాలు జోరుగా సాగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉందంటే చాలు చిల్లర దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. తాళాలు బద్దలుకొట్టి దొరికినకాడికి దక్కిందే చాలంటూ చేతికందిన వరకు తస్కరించుకుపోతున్నారు.

07/21/2018 - 23:32

చోడవరం, జూలై 21: అక్రమంగా 80కిలోల గంజాయిని కారులో చాటుగా తరలిస్తున్న నింధితులను ఎన్‌డిపిఎస్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన శనివారం చోడవరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సిఐ శంకరరావు అందజేసిన వివరాలిలావున్నాయి.

07/21/2018 - 23:21

నెల్లూరు, జూలై 21: జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని బెదిరించి దొంగతనానికి పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులను నెల్లూరు సిసిఎస్, నెల్లూరు రూరల్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిసిఎస్ డిఎస్పీ బాలసుందరరావు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు..

07/21/2018 - 23:15

అవుకు, జూలై 21:పట్టణంలోని తేరుబజార్ వద్ద శనివారం టిప్పర్ ఢీకొని ఆరవోల కొండమ్మ(65) దుర్మరణం చెందింది. పోలీసులు వెల్లడించిన వివరాలు.. బనగానపల్లె పట్టణానికి చెందిన కొండమ్మ పూసల వ్యాపారం రీత్యా ఉదయం అవుకు పట్టణానికి వచ్చింది. పూసల వ్యాపారం చేసుకుంటూ తేరుబజార్ వద్దకు రాగానే టిప్పర్ అతివేగంగా వచ్చి ఆమెను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

07/21/2018 - 23:07

నాదెండ్ల, జూలై 21: మద్యం ఇప్పించలేదని సొంత బావమరిదినే బావ హత్య చేసిన ఘటన మండలంలోని సాతులూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కనపర్రు గ్రామానికి చెందిన కుంచాల జోజి (40) తాపీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన చెల్లెలు రమణను యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వల్లేపు శ్రీనుకు ఇచ్చి వివాహం చేశారు.

Pages