-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
చౌటుప్పల్, జూలై 1: యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన రైతు ముద్దం రవందర్ (35) అప్పుల బాధలు తట్టుకోలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది అప్పులు చేసి తన మూడెకరాల వ్యవసాయ భూమి లో పత్తి పంటను సాగు చేసాడు. సరైన దిగుబడి రాకపోవడంతో అప్పులే మిగిలాయి.
నిర్మల్: వారంతా హైదరాబాద్ టీసీ ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే యువ ఇంజనీర్లు.. సెలవుదినం కావడంతో కుంటాల జలపాతం సందర్శనకు వచ్చారు.. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో ప్రమాదానికి గురయ్యారు... ఇద్దరు యువ ఇంజనీర్లతోపాటు కారు డ్రైవర్ మృతిచెందడం కలిచివేసింది...
ఓదెల, జూలై 1: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో శనివారం రాత్రి నరెడ్ల విజయ్ కుమార్ (23) హత్యకు గురైనాడు. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి రాధమ్మ ఫిర్యాదు ఇచ్చిన సమాచారం మేరకు తండ్రి నరెడ్ల ఆదిరెడ్డి మృతుడు విజయ్ కుమార్ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి.
న్యూఢిల్లీ: ప్రతి చిన్న విషయానికీ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ప్రభుత్వాలకు ఇకపై ఉండదు. కనీసం 50 లక్షల రూపాయలకు మించిన అంశాలపై మాత్రమే అప్పీల్ చేసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లెక్కకు మించి పేరుకుపోతున్న కేసులతో సతమతమవుతున్న సుప్రీం కోర్టు కేసులను తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఆ క్రమంలోనే ప్రభుత్వ కేసులపై నియంత్రణ విధించింది.
హైదరాబాద్, జూలై 1: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. సాగర్ నరేష్, సాగర్ కార్తీక్ ఇరువురు మోటార్ సైకిల్పై 21.5 కేజీల గంజాయిని తీసుకెళుతుండగా మంగల్హట్ సీతారాంపేట ప్రకాశ్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. సాగర్ నరేష్ తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వాడు కాగా, సాగర్ కార్తీక్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన వాడు.
హైదరాబాద్, జూలై 1: మసాజ్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక నిర్వాహకురాలిని, ఆమెకు సహకరిస్తూ ఆ సంస్థలో పని చేస్తున్న మరో ముగ్గురిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. మసాజ్ పేరుతో అక్రమంగా క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ దాడి చేసింది. అబిడ్స్లోని చిరాగ్ అలీ లైన్లో ఎస్ఎస్ నేచురల్ ఫ్యామిలీ స్పా, సెలూన్ నిర్వహిస్తున్నారు.
తడ, జూలై 1: అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా తడ మండలం పూడి గ్రామం రజక కాలనీలో ఈ సంఘటన జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తడ ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. రజక కాలనీలో నివాసముంటున్న ఓ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గోపవరం, జూలై 1 : కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు అనంతపురం జిల్లా వాసులు మృతి చెందిన సంఘటన ఆదివారం కడప జిల్లా గోపవరం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. అనంతపురం నగరంలోని మంగళకాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి(60), సుజాత(50) దంపతులు నెల్లూరులోని తమ బంధువుల ఇంట జరిగే వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు.
కొడవలూరు, జూలై 1: మండలంలోని రాచర్లపాడు వద్ద కారు, కంటైనర్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రగాయాలతో అపోలో వైద్యశాలలో చికిత్స పొంతున్నారు. గుంటూరులో జరిగే గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చెన్నైలోని చిదంబరం నుంచి ఓ కుటుంబం కారులో బయలుదేరింది. వీరు ప్రయాణిస్తున్న కారు కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొంది.
వేటపాలెం, జూలై1: మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ విజయనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డిఎస్పీ వి శ్రీనివాసరావు వేటపాలెం పోలీసు కార్యాలయంలో ఆదివారం విలేఖర్లకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పై కాలనీలో నివశిస్తున్న షేక్ కరిమూన్ ఇంట్లో 13 ఏళ్ల క్రితం హతుడు పింజల బాలచంద్రశేఖరరావు అద్దెకున్నాడు.