-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వనస్థలిపురం, ఏప్రిల్ 15: కిరాణ దుకాణం షట్టర్ పైభాగంలోని రేకుల ను తొలగించి క్యాష్ కౌంటర్లో ఉన్న మూడు లక్షల రూపాయలను చోరీ చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పో లీసులు, బాధితుని కథనం ప్రకారం.. మన్సూరాబాద్ శ్రీరామహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న రఘురామ య్య కాలనీలో శివ సాయి కిరాణ జనరల్ స్టోర్ను నడిపిస్తున్నాడు. శనివారం రాత్రి షాపునకు తాళాలు వేసాడు.
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 15: అనంతపురం నగరంలో శనివారం ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఆదివారం డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో నగరంలోని ఓ లాడ్జిలో ఈ నెల 14వ తేదీ బెట్టింగ్కు పాల్పడుతుండగా పోలీసులు దాడులు చేసి ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారన్నారు. అలాగే వారి నుంచి రూ.
పొందూరు, ఏప్రిల్ 15: సోదరి వివాహంలో తల్లిదండ్రులకు సహకారం అందించడంలో భాగంగా పెళ్లి శుభలేఖలతో ఇంటినుండి బయలుదేరిన ఐదు నిమిషాలకే ఆ యువకుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కాటేసింది. పెళ్లి పనుల్లో తోడుగా ఉన్న కుమారున్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. శుభలేఖలు పంచే బాధ్యతను అప్పగించడంతో కార్డులును తీసుకువెల్లిన కుమారుడు అంతలోనే మృత్యువాత పడ్డాడన్న సమాచారంతో ఆ ఇంటిలో విషాధం చోటు చేసుకుంది.
నెల్లూరు, ఏప్రిల్ 15: దేశంలో అత్యంత కరుడుగట్టిన నరహంతక దోపిడీ ముఠాల్లో ఒకటైన పార్ధీ గ్యాంగ్ కదలికలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కనిపిస్తున్నట్లు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం మేర జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ముఠా సంచారంపై ఇప్పటికే జిల్లా పోలీసులను ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ అప్రమత్తం చేశారు.
గూడూరు టౌన్, ఏప్రిల్ 15: కులాలు వేరైనప్పటికీ ప్రేమవివాహం చేసుకున్న ఏడు నెలలకే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు అనుమానాస్పదంగా మృతిచెందారు. వీరిద్దరు గూడూరులోని మాయాబజార్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటాన్ని స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గూడూరు డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ వేగవంతం చేశారు.
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 15: రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశ్యంతో రెండు రైస్ మిల్లుల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మనుబోలు మండలానికి చెందిన కొంత మంది రైతులు వరి ధాన్యాన్ని నవలాకులతోటలోని శ్రీ కృష్ణా సాయి రైస్మిల్లు, వెంకటసాయి రైస్మిల్లులకు తమ ధాన్యాన్ని శనివారం తీసుకొచ్చారు.
కావలి రూరల్, ఏప్రిల్ 15: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు ఆదివారం టోల్ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నారు. రూరల్ ఎస్సై పుల్లారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు లారీలో బోగస్ బిల్లుతో తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లారీని పరిశీలించగా 520 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు.
కావలి, ఏప్రిల్ 15 : పట్టణంలోని ఇషాక్మియా వీధిలో నివాసం ఉంటున్న కోసూరి శైలరాణి తల్లి కోసూరి పద్మావతమ్మ (76)ను ఈ నెల 2వ తేదీన హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుచ్చి మండలం మనులపూడి గ్రామానికి చెందిన ఎస్కే రసూల్ (20) అనే యువకుడు వృద్ధురాలిని హత్య చేసి బీరువాలో ఉన్న 147 గ్రాముల బంగారం, రెండు ఫోన్లు, ఒక కెమేరాను చోరీ చేశాడు.
మైలవరం, ఏప్రిల్ 15:మైలవరం పెన్నానదిలో ఆదివారం విద్యార్థి ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు జమ్మలమడుగు పట్టణం నేతాజినగర్కు చెందిన తలారి ఎలమకూరి పాండురంగయ్య, ఉశే్శనమ్మ కుమారుడు పరశురాం(11) విద్యార్థి పెన్నానీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. పరశురాం దొమ్మరనంద్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 15: జిల్లా కేంద్రంలోని సీవీఆర్ లాడ్జిలో శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.20.90 లక్షల నగదుతోపాటు 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు.