S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/08/2018 - 21:32

మాస్ మహారాజా రవితేజ ఎంటర్‌టైనె్మంట్‌కి కేరాఫ్ అడ్రస్ లాంటి శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో దుబాయ్ శీను తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ‘. రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.6గా రూపొందుతుండగా, ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

03/08/2018 - 21:29

దక్షిణాది అన్ని భాషల్లో నటించిన స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో గోపీ నైనర్ దర్శకత్వంలో శివలింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజీ ప్రాజెక్ట్‌లతో విజయాల్ని సాధిస్తున్న నార్త్‌స్టార్ ఎంటర్టైనె్మంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఆరమ్’ చిత్రా

03/08/2018 - 21:27

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎర్నేని నవీన్, స్రవంతి రవికిషోర్ స్క్రిప్టును దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టారు. హరీష్‌శంకర్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

03/08/2018 - 21:25

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జాన్‌బాబు దర్శకత్వంలో సీనియర్ హీరో భానుచందర్ ముఖ్యపాత్ర చేయగా పి.డి.రాజు యేసుక్రీస్తు రోల్ పోషిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ తొలికిరణం అంటే ‘్ఫస్ట్‌లైట్’ అని అర్థం.

03/08/2018 - 21:23

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా శ్రీమతి నాగానిక సమర్పణలో కొవెరా క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న ‘‘యూ- కథే హీరో’’ సినిమాలోని మొదటి పాటను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఈ పాట చాలా ఆహ్లాదంగా ఉంది. వినగానే చాలా నచ్చేసింది.

03/07/2018 - 20:50

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా క్రేజీ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విజన్ ఆఫ్ భరత్ పేరుతో చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు.

03/07/2018 - 20:49

దక్షిణాది సంచలన తార షకీలా ముఖ్యపాత్రలో అర్జున్, గీతాంజలి నటిస్తుండగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో రాఘవ.ఎం, గణేష్, వీరూ బాసింశెట్టి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శీలవతి’. కేరళలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ- ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం.

03/07/2018 - 20:47

నిఖిల్, సిమ్రన్ పరింజ, సంయుక్తా హెగ్డే హీరో హీరోయిన్లుగా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘కిరాక్ పార్టీ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 16న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ- ఈ నెల 15తో ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి.

03/07/2018 - 20:46

ఇండో-పాక్ బోర్డర్‌లో 1971లో జరిగిన రియల్ ఇన్సిడెన్స్ బేస్ చేసుకుని మలయాళంలో రూపొందించిన చిత్రం ‘1971 బియాండ్ బోర్డర్స్’. మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకుడు.

03/07/2018 - 20:45

బాలీవుడ్‌లో బయోపిక్ సినిమాల హవా ఓ రేంజ్‌లో వుంది. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకోవడంతోపాటు దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్పిత కథలకంటే కూడా బయోపిక్‌లనే ఎంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం సైనా నెహ్వాల్, సంజయ్‌దత్‌ల బయోపిక్‌లు రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన బయోపిక్ కోసం రంగం సిద్ధమైంది.

Pages