S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/26/2018 - 20:58

దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై ఎగదోసేందుకు తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంతో నేరుగా తలపడలేని పాక్ ఉగ్రమూకల్ని బరిలో దించి ప్రచ్ఛన్నయుద్ధం చేస్తోంది. అయితే మనకంటే ఎంతో బలహీనమైన పాకిస్తాన్ మనదేశంలో అన్ని అరాచకాల్ని ఎలా సాగిస్తోంది? అని ప్రశ్నిస్తే అందుకు అసలు తీగ ఇండియన్ ఆర్మీలోనే ఉందని చెబుతోంది ‘అయ్యారి’ సినిమా.

02/26/2018 - 20:57

చూడగానే అమాయకంగా, ఇన్నోసెంట్‌గా కనిపించే బ్యూటీ పూజా హెగ్డే. ఈ అమ్మడు అంత హాట్‌గా ఏమీ కనిపించేది కాదు. గ్లామర్ అందాలను ఓ లిమిట్‌లో ప్రదర్శించేది. కానీ అవకాశాలు అందాలంటే స్కిన్ షో అవసరమని తెలుసుకున్నట్టు ఉంది. వెంటనే చీర కట్టులోనే హాట్‌గా కనిపించడం కాకుండా బికినీలో కూడా కనిపించింది. ఇక ఎక్కడికి వెళ్లినా కూడా హాట్ కాస్ట్యూమ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

02/26/2018 - 20:55

మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో చంద్రశేఖర్ ఏలేటి చిత్రం కూడా ఒకటి. చర్చల దశలో ఉన్న ఈ సినిమా దాదాపు కుదిరినట్టేనని అంటున్నారు. ఈ చిత్రంలో తేజ్‌కు జోడీగా రుక్సార్ మీర్‌ను పరిశీలిస్తున్నారట. రుక్సార్ మీర్ గతంలో ‘ఆకతాయి’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు ముందే ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో ఆమె చేసిన ‘షోటైమ్’ చిత్రీకరణ పూర్తయినా ఇంకా విడుదల కాలేదు.

02/26/2018 - 20:54

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా మారాడు. ఇక ఈ యువ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తోంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇం. ప్రై. లి.

02/26/2018 - 20:51

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో చేస్తున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పటికే ఆకాష్ తన వంతు డబ్బింగ్ కూడా మొదలుపెట్టాడు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా సాగే ఈ సినిమాను ఈ వేసవికి భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

02/26/2018 - 20:49

అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంపీ డా.టి.సుబ్బరామిరెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ- ‘శ్రీదేవి మరణం నమ్మలేకపోతున్నాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు. ఆప్తురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేవారు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరనిలోటు.

02/26/2018 - 00:01

దివికేగిన.. సౌందర్యం
*

02/25/2018 - 23:54

బాలనటిగా 4వ ఏటనే చలనచత్ర రంగంలోకి అడుగుపెట్టిన శ్రీదేవి, తల్లిదండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్‌లతో మద్రాస్‌లోని టి.నగర్ పెరియర్ వీధిలో వున్న రోజులలో, అదే ఇంట్లోనున్న స్టిల్ ఫొటోగ్రాఫర్ జి.యన్.భూషణ్ (గొల్లపల్లి నాగభూషణం)తో ఆ కుటుంబానికి సన్నిహిత స్నేహబాంధవ్యం ఏర్పడింది. కొత్తగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న బాలనటి శ్రీదేవి, సినిమాకు పనికొచ్చేటట్టు రకరకాల భంగిమలలో భూషణ్ ఫొటోలు తీసారు.

02/23/2018 - 21:05

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుంచి లండన్‌లో జరగనుంది. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 27న విడుదల చేయాలని ప్రకటించారు.

Pages