S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తర తెలంగాణ
ఆపుకోలేని దుఃఖాన్ని ఆవేదనగా వెలిబుచ్చింది వరలక్ష్మి... భర్త మరణాన్ని తట్టుకోలేక శవంపై పడి పడి ఏడ్వసాగింది. ‘వూరుకో’ అంటూ ఓదార్పుగా అంది పిన్ని కూతురైన జ్యోతి. ఇలా ఎవరికి జరగలేదు చెల్లీ అంటూ రోదించసాగింది.
మనుషులు ఒకరికొకరు
దూరం అవుతున్నారు
మనసులు మాటల్లేక
మూగబోతున్నాయి
మదిలోని భావాలన్నీ
శబ్దరూపం దాల్చకుండానే
గొంతులోనే గట్టిగా కుడుతున్నాయి
నిరుపయుక్త స్వరపేటిక
విలుప్తదశకు చేరుతుంది
శబ్దలయలూ, పద విరుపులు
ఆప్యాయ పలకరింపులు
కాలగర్భంలో పాత ఫ్యాషన్ అయ్యాయి
పక్కింటి దోస్తానాలు
పలుచనయ్యాయి
బంధువుల పలకరింపులు
సాహితీ పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను పెంచుతాయని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి రంగారెడ్డి జిల్లాకు చెందినవారు! వృత్తిరీత్యా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసిన ఆమె రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలుచుకున్నారు. ‘లేఖాసాహిత్యం’పై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టా పొందారు.
పేరెందుకు కానీ అదొక బ్యాంకు. అందులో నాకు లాకర్ ఉంది. లాకర్ అనగానే అపార్థం చేసుకోకండి. అందులో దాచిపెట్టడానికి కిలోల కొద్ది బంగారం లేదు. ఇంటి పత్రాలు తప్ప మరే విలువైన పత్రాలు లేవు. దాదాపు ఇరవై ఏండ్ల క్రితమే లాకర్ తీసుకున్నాను. రెంటు కడుతున్నాను. అందులో దాచి ఉంచడానికి ఎక్కువగా ఏమి లేకపోయినా లాకరంటూ ఉండడం మంచిదనిపించింది.
ఏకచ్ఛత్రాధిపత్యం
ప్రపంచ పోలీసు పాత్ర
క్రమక్రమంగా సడలి
బిగుసుకపోయే
రోజులు దాపురిస్తున్నవి
కనుచూపు మేరలో..
ప్రపంచం మా కనుసన్నల్లో ఉంది
మేం చెప్పిందే వేదం
చేసిందే శాసనం ఇంకా
వాదోపవాదాలకు లేదు తావు అని
దబాయించే రోజులు
జరిగిపోయే కాలం కూడా
మనం చరిత్రలో చూస్తాం
అదెంతో దూరంలో లేదు మరి..
భూ మండలం మీద
విస్తృతమైన అధ్యయనమే తనలో
రచయితను మేల్కొల్పిందని సవినయంగా
ప్రకటించుకునే ప్రముఖ యువ కవి, సినీ
గేయరచయిత వౌనశ్రీ మల్లిక్ వరంగల్ జిల్లా
వర్ధన్నపేట మండల కేంద్రానికి
చెందినవారు.. తెలుగు విశ్వవిద్యాలయంలో
ఎంసిజె పూర్తి చేశారు. జీవితంలోని
అనుభవాలు ఆయనలో నిదురిస్తున్న
తాత్త్వికతను నిద్రలేపాయని చెప్పే ఆయన..
ఈ రోజు సాహితీ మినీ కవితా
వినీలాకాశంలో.. అనేక ప్రక్రియలు చుక్కల్లా
ప్రకాశిస్తున్నాయి. ఈ క్రమంలో హైకూలూ
ఓ వెలుగు వెలుగుతున్నాయి! అందమైన
భావాలను ఆవిష్కరించడానికి ఎంతో
అనుకూలంగా వుండే హైకూ ప్రక్రియలో
మూడు పాదాల్లో ముచ్చటైన అంశాలను
ప్రస్తావించవచ్చు! మార్మికతకు తాత్వికత
తోడైతే.. ఇంకేముంది? చక్కని కవిత్వాన్ని
‘ఏరా మల్లయ్య యాడికి పోతున్నావ్?
సంఘం కాడా పంచాయితి పెట్టినారు నీకు
తెల్వదా!’ అంటూ రామయ్య అన్నాడు.
‘నాకు తెలుసులే బాయికాడ గోజలకు
కుడిదోసి, మేత పెట్టి వస్తా. వచ్చేదాకా నా
కొడుకుని కూసోమన్న. జర చూడరా
వాన్ని. జల్దివస్తా’ అంటూ మల్లయ్య
పరుగులంకించాడు.
రామయ్య అడుగు వేగం పెంచి సంఘం
కాడికి చేరాడు. సంఘం నిండా జనం
నిత్యం వాడకంలో ఉన్న వస్తువులపట్ల
నలుగురికి ఉపయోగపడే మనుషులపట్ల
అసభ్రంశం లేని సాహిత్యం పట్ల
సాన్నిహిత్యం నా సొంతం..
సమాజంలో మనసుల్లో
కొరవడిన సంస్కారం నింపి
పేరుకుపోయిన చిలుంని శుభ్రం చేసే
భావాలు అనుభవాల పట్ల
నాకు నిషిద్ధం లేదు
పైగా అనురక్తి మెండు..
కాస్మిక్లో కాల నుంచి దూసుకొచ్చి
అలుముకున్న చిమ్మ చీకట్లనిదునుమాడి
మహిళలు పురుషాధిక్యం నుండి
బయటపడాలంటే ముందుగా పురుషుల
మనోభావాల్లో మార్పు రావాలని కాంక్షించే
ప్రముఖ కవయిత్రి శ్రీమతి భండారు విజయ
వరంగల్లుకు చెందినవారు. రచయిత్రిగా,
కవయిత్రిగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా,
సామాజిక కార్యకర్తగా పరిచయం వున్న
ఆమె వృత్తిరీత్యా గ్రంథాలయ అధికారి.
1984లో ‘దీపిక’ గ్రంథాన్ని వెలువరించిన