S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/10/2020 - 05:45

న్యూఢిల్లీ: రాష్ట్రానికి రూ.25,171 కోట్ల నిధులు విడుదల చేయాలి, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం పన్ను రాయితీలు, పన్ను సెలవు ఇవ్వాలి, రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేబీకే లేదా బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. కేవీపీ ఈ మేరకు ప్రధాని

03/10/2020 - 01:11

న్యూఢిల్లీ, మార్చి 9: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతోంది. పరిస్థితి దిన దిన గండంగా మారడంతో పార్టీ అధిష్ఠానం ఆందోళన చెందుతోంది.

,
03/09/2020 - 04:38

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు కనబరిచిన 15 మంది మహిళలకు ‘నారీ శక్తి’ పురస్కారాలు అందజేశారు. 2019 సంవత్సరంలో వ్యవసాయం, క్రీడలు, చేతివృత్తులు, వన్యప్రాణి సంరక్షణ, విద్య తదితర రంగాల్లో సాహసోపేతంగా ప్రతిభ కనబరిచిన మహిళలకు పురస్కారాలు అందజేశారు.

03/09/2020 - 04:34

న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలో పౌష్టికాహార లోపాన్ని తొలగించడంతోపాటు జల సంరక్షణకు విశేషంగా తోడ్పడాలని నారీశక్తి అవార్డు గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అవార్డులు పొందిన 15 మందిలో 14 మందితో ఆదివారం ఆయన తన అధికార నివాసంలో మాట్లాడారు. వీరు సాధించిన విజయాలు అనేక యూనివర్సిటీలకు అధ్యయన అంశాలు కావచ్చునని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

03/09/2020 - 04:06

న్యూఢిల్లీ, మార్చి 8: జల సంరక్షణ నుంచి దివ్యాంగుల హక్కుల రక్షణ వరకూ ఆ ఏడుగురి కృషి అద్వితీయం.. ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మీడియా ఖాతాలను అందిపుచ్చుకొన్న ఈ ఏడుగురికి ఏడుగురు వారు ఎంచుకొన్న రంగాల్లో వారికి వారే సాటి. భిన్న రంగాల్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ వీరంతా కూడా నిరుపమాన విజయాలు నమోదు చేసుకొన్నవారే..

03/09/2020 - 01:43

న్యూఢిల్లీ, మార్చి 8: కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు రాహుల్ గాంధీయేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవిని ఆయన మళ్లీ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

03/09/2020 - 01:38

న్యూఢిల్లీ/తిరువనంతపురం, మార్చి 8: దేశవ్యాప్తంగా ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత రీతిలో నివారణ, నిరోధక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఐదు కేసులు వెలుగుచూడడంతో ఈ వైరస్ సోకినవారి సంఖ్య 39కి పెరిగింది. కేరళకు చెందిన ఐదుగురికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు.

03/09/2020 - 01:36

న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నిప్పులు చెరిగారు. ఆరేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదని ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

03/09/2020 - 01:34

న్యూఢిల్లీ, మార్చి 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల బీమా ప్రీమియంలను పెంచడాన్ని, ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గింపు వంటి నిర్ణయాలతో సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇటువంటి ప్రజా వ్యతరేక నిర్ణయాలకు పాల్పడుతూనే..

03/09/2020 - 01:32

*చిత్రం... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా థానేలో ఆదివారం మహిళలు సాహసోపేత రీతిలో
బైక్ ర్యాలీ నిర్వహించి అందర్నీ ఆకట్టుకున్నారు

Pages