-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఆగస్టు 11: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) గుడ్డిగా, పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురువారం మండిపడ్డారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, ఆమె మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడి గంగారాం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అస్వస్థత కారణంగా తొమ్మిది రోజుల క్రితం సోనియా గాంధీ ఈ ఆసుపత్రిలో చేరారు.
అహ్మదాబాద్, ఆగస్టు 11: గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన గుజరాత్ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ (జిఎండిసి) కార్యకలాపాలు నిర్వహిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగి ఒకరు ‘్భరత్ మాతాకి జై’ అంటూ నినదించినందుకు క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
ఇంఫాల్, ఆగస్టు 11: రాజకీయ నాయకురాలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న తన కోరికను ప్రజలు తిరస్కరిస్తేనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈనెల 18న సియాచిన్లో సైనికులతో రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఈమేరకు రక్షణ మంత్రి పారికర్ నుంచి ఆమె అనుమతి కూడా తీసుకోనున్నారు. స్మృతీ ఇరానీతో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, పలువురు ఎంపీలు కూడా సియాచిన్ వెళ్లనున్నారు.
కేరళ : కేరళకు చెందిన బసీర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి 6.67 కోట్ల రూపాయలు విలువచేసే లాటరీ తగిలింది. అతను ఇటీవలనే దుబాయ్ విమానప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దుబాయ్ విమానాశ్రయంలోనే ఈ లాటరీ కొనుగోలు చేశాడు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి తొలిసారిగా గురువారం రాజ్యసభకు హాజరయ్యారు. కేరళలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి తరఫున ఆయన ప్రచారం చేశారు. రాజ్యసభకు తొలిసారిగా హాజరైన సురేష్ గోపిని డిప్యూటీ చైర్మన్ కురియన్ అభినందించారు.
ముంబయి: జెడ్డా నుంచి ముంబయి ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ పైలెట్ అరకిలో బంగారంతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. విమానంలో నుంచి దిగినప్పటి నుంచి ఇతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్పోర్టు ఇంటెలిజన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఆ పైలెట్కు చెందిన బ్యాగును తనిఖీ చేయగా అందులో అరకిలో బంగారం బయటపడింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు పెట్రేగుతున్న నేపథ్యంలో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులకు అత్యంత విస్తృత స్థాయిలో భద్రత, రక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల జరిగే చారిత్రక ఎర్రకోట వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఇంఫాల్, ఆగస్టు 10: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా పదహారు సంవత్సరాలు! ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎవరైనా ఎంతకాలం జీవించగలరు? మరి... మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల ఎలా జీవించగలిగింది? పదహారు సంవత్సరాల పాటు ద్రవాహారానికే పరిమితం కావడం, తనంతతానుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా శక్తిని ఎలా కూడతీసుకోగలిగిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఈ శక్తి వెనుక అంచనాలకు అందని మనోధైర్యం ఆమె సొంతం.