-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
దిల్లీ: రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో మంగళవారం ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్కు పదోన్నతి లభించింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఉత్తరాఖండ్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయి. ఛమోలీ ప్రాంతంలో చాలా గ్రామాలు వరద బారిన పడ్డాయి. నదులు పొంగడంతో భారీ సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ, జూలై 4: మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో ఐదు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ 7వ తేదీ నుంచి పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్లు, తీరప్రాంత పరిరక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయంలో సహకారం వంటి కీలక అంశాలపై ఈ నాలుగు దేశాలతో మోదీ విస్తృత స్థాయిలో చర్చిస్తారు.
న్యూఢిల్లీ, జూలై 4: సాయుధ దళాల్లో మహిళల ప్రమేయాన్ని మరింతగా పెంచే అవకాశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మహిళలతో కూడిన ఓ బెటాలియన్ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని అలాగే యుద్ధ నౌకల్లోనూ మహిళలు పనిచేసేలా చూడడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు ప్రచారకర్తగా బిగ్బి అమితాబ్ బచ్చన్ నియమితులుకానున్నారు. ఈ మేరకు అభిప్రాయం కోరుతూ అమితాబ్కు లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అభియాన్లోని ఓ ఎపిసోడ్కు బచ్చన్ సేవలు వినియోగించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ భావిస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో ఉగ్రవాదులచే హత్యకు గురైన యువతి తారిషీ జైన్ మృతదేహాన్ని న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యుసి బర్కిలీ విద్యార్థిని అయిన తారిషీ సెలవులను గడిపేందుకు ఢాకా వెళ్లింది.
ఢాకా, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత యువతి సహా 20 మంది బాధితులకు ఆ దేశం కన్నీటి నివాళులర్పించింది. సోమవారం నిర్వహించిన ఈ సంతాప కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా నాయకత్వం వహించి మృతులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
హైదరాబాద్, జూలై 4: కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక సహాయ మంత్రి పదవి అదనంగా ఇచ్చే అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బిజెపి నేత ఒకరు చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి, కేబినెట్లో సహాయ మంత్రి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
న్యూఢిల్లీ, జూలై 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్ను సోమవారం సీబిఐ అరెస్టు చేసింది. రూ.50 కోట్ల అవినీతి కేసులో రాజేంద్రకుమార్తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ‘అరెస్టయిన వారిపై అవినీతి, అధికార దుర్వినియోగం అభియోగాలు ఉన్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని గౌడ వివరించారు.
న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూరె్తైంది. రాష్టప్రతి భవన్లో నేడు 11 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో నరేంద్ర మోదీ ఏడు నుంచి తొమ్మిది మంది కొత్త వారిని కేబినెట్లో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం విస్తరణలో ఉత్తరప్రదేశ్కు పెద్దపీట వేస్తున్నట్టు సమాచారం.