-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, మార్చి 28: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నిస్తోందని హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఆయుధాలుగా వాడుకొని రాష్ట్రంలో అస్థిర పరిస్థితులను సృష్టించడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చాలనేది ఎన్డీయే సర్కారు ధ్యేయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 28: యుపిఏ-2 హయాంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బొగ్గుకుంభకోణం కేసులో తొలిసారి ప్రత్యేక న్యాయస్థానం ఓ కంపెనీని, దాని డైరెక్టర్లను దోషులుగా నిర్ధారించింది. జార్ఖండ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఐపిఎల్), డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సి రుంగ్తాలను నేరానికి పాల్పడినట్టు కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులో జెఐపిఎల్ అవకతవకలకు పాల్పడినట్టు పేర్కొంది.
న్యూఢిల్లీ, మార్చి 28: వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ వీసాను రద్దుచేసి, ఆమెను వెనక్కి పంపాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మాకు వేరే పనేమీ లేదనుకుంటున్నారా?’ అంటూ ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్, న్యాయమూర్తి యు.యు.లలిత్లతో కూడిన సుప్రీం బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసంది.
న్యూఢిల్లీ, మార్చి 28: వామపక్ష భావజాలాన్ని కలిగివున్న మేథావులు భారతదేశ కీర్తి, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
న్యూఢిల్లీ, మార్చి 28: తెలుగు సినిమా జాతీయ ఉత్తమ పురస్కారాన్ని సాధించడానికి బాహుబలమే అవసరమైంది. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు ఎన్నో మకుటాయమానమైన సినిమాలకు పుట్టినిల్లుగా నిలిచిన తెలుగు సినిమాకు దక్కని జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును తొలిసారిగా బాహుబలి సాధించింది. ఇది నిజంగా తెలుగు సినిమాకు సరికొత్త జాతీయ వెలుగు. తెలుగు సృజనకు కట్టిన పట్టం. తెలుగు దర్శకత్వ నైపుణ్యానికి చెక్కిన జాతీయ నగిషీ.
న్యూఢిల్లీ, మార్చి 28: ఇక అత్యవసర సర్వీసులకు దేశవ్యాప్తంగా ఒకే నెంబర్.. అదే 112. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, ఇతర ఎమర్జెన్సీ సేవలను వినియోగించుకోవడానికి ఇప్పటి వరకూ 100, 101, 102, 108 నెంబర్లను డయల్ చేస్తూ వచ్చాం. ఇక నుంచి కేవలం ‘112’ డయల్ చేస్తే చాలు. అమెరికాలో ఇలాంటి అత్యవసర సర్వీసులకు అమలులో ఉన్న 911 తరహాలోనే భారత ప్రభుత్వం 112 నెంబర్ను అమలులోకి తెచ్చింది.
దిల్లీ: తమిళనాడులో మాదిరి అతి తక్కువ ధరకే భోజనం, కొన్నిరకాల టిఫిన్లు అందించేందుకు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు క్యాంటీన్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం దిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణకు నిధులు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి సిసోదియా తెలిపారు. సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనల మేరకు రుచికరమైన భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
చండీగఢ్: జాట్ కులస్థులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక బిల్లును హర్యానా మంత్రిమండలి సోమవారం ఆమోదించింది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. రిజర్వేషన్ల కోసం ఇటీవల హర్యానా జాట్లు భారీ ఎత్తున ఉద్యమించడంతో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ: జెఎన్యు (దిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మరో విద్యార్థి ఉమర్ ఖలీద్లు ఈ నెలాఖరులోగా దిల్లీని విడిచిపెట్టి వెళ్లకపోతే దుర్గాష్టమి (వచ్చే నెల 8)లోగా వారిని హతమారుస్తామని యుపికి చెందిన నవ్ నిర్మాణ సేన అనే రాజకీయ పార్టీ తన ఫేస్బుక్ పేజీలో హెచ్చరించింది.
దిల్లీ: వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితాలో ప్రాంతీయ భాషలకు సంబంధించి తెలుగులో ‘కంచె’ ఉత్తమ చిత్రంగా నిలిచింది.