-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తీవ్రస్థాయి నిరసనలు, వ్యతిరేక నినాదాల మధ్య నిర్భయ కేసులో బాల నేరస్థుడు ఆదివారం విడుదలయ్యాడు. విడుదల చేసిన వెంటనే ఆ నేరస్థుడ్ని ఓ ఎన్జిఓ సంస్థకు అప్పగించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ నేరస్థుడి విడుదలను నిరోధించేందుకు శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఢిల్లీ క్రికెట్ సంఘంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందంటూ పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై పరోక్షంగా ఆరోపణలు చేయటంతో బిజెపి ఇరకాటంలో పడింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఎన్డీఏ ప్రభుత్వం తనకు జడ్ కేటగిరీ భద్రతను కొనసాగించడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శనివారం తీవ్రంగా స్పందించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించారని, అయితే ఆ తర్వాత యుపిఏ ప్రభుత్వం దాన్ని కుదించిందని ఆయన చెప్పారు.
వెయ్యి లీగల్ నోటీసులిచ్చినా భయపడం జైట్లీపై దాడిని తీవ్రం చేసిన ఆప్
ఇది సమస్యను మరింత జటిలం చేస్తుంది
అమెరికా, భారత్లకు చైనా పరోక్ష హెచ్చరిక
నేషనల్ హెరాల్డ్ కేసులో హైకోర్టు జడ్జి వ్యాఖ్యల తొలగింపునకు సోనియా, రాహుల్ యత్నం!
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ) పాఠ్యాంశాలు, ఈ పుస్తకాలు ఆ న్లైన్లో ఉచితంగా అందుబాటు లో ఉంచుతున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ఇస్మృతీ ఇరానీ వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో కేంద్రీయ విద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం మంత్రి పాల్గొన్నా రు.
మిగిలిన మూడు రోజులు చాలా కీలకమే
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
నిర్భయ కేసులో నేడు విడుదల కానున్న జువనైల్ ఖైదీ
పునరావాస పథకం సిద్ధం చేసిన ఢిల్లీ ప్రభుత్వం