-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న విజయవాడ లోక్సభ నియోజకవర్గం ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం సభ్యుడు కేశినేని శ్రీనివాస్ కేంద్రాన్ని కోరారు. శ్రీనివాస్ గురువారం లోక్సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఈ విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన పిఎం కొండయ్య యాదవ్, తెలంగాణ విధాగం అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన బి బాబూరావు యాదవ్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను నియమించినట్లు అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ సింగ్ వెల్లడించారు.
భారత్-పాక్ విదేశీ కార్యదర్శుల భేటీపై కేంద్రం
స్థారుూ సంఘం సిఫార్సు ఆచరణలో అసాధ్యమన్న పార్టీలు
13ఏళ్ల పాలనలో భ్రష్టు పట్టించారు
అరుణ్ జైట్లీపై ఆప్ నాయకుల ధ్వజం
అసత్య ప్రచారాన్ని నమ్ముకున్న కేజ్రీవాల్
కేంద్ర మంత్రి ఎదురుదాడి
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు గ్లోబల్ లీడర్ అవార్డు స్వీకారం
గవర్నర్ పాత్రపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ నినాదాలతో హోరు.. సభ వాయిదా
ఎంత గొడవ చేసినా వాయిదా వేయని స్పీకర్
విసుగు చెంది వాకౌట్ చేసిన కాంగ్రెస్ సభ్యులు