శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి లీలా విశేషాలతో అలరారుతున్న పరమ పుణ్యధామం ‘తిరుత్తణి’. తమిళనాడులోని ఆరు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఐదవదిగా పేర్గాంచింది.
అర్చన మెయిన్ ఫీచర్
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి లీలా విశేషాలతో అలరారుతున్న పరమ పుణ్యధామం ‘తిరుత్తణి’. తమిళనాడులోని ఆరు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఐదవదిగా పేర్గాంచింది.
భారత భూమిలో పవిత్రమయిన
మహానదులెన్నో ఉన్నవి.
గంగాది నదులకు హిమశైలం
జన్మస్థలమయినట్లు నర్మద,
రేవాది నదులకు వింధ్యాద్రి
పుట్టినిల్లయినది. వింధ్యాచలం-
హిమాలయల మధ్య గల ప్రదేశం
దేవభూమిగా ప్రసిద్ధమయినది.
ఆయా పర్వత సానువులను, నదీ
దుష్టదానవుడైన హిరణ్యకశిపుడిని అంతమొందించి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు సింహం తల, మానవ శరీరంతో శ్రీనృసింహావతారాన్ని ధరించాడు. దశావతారాల్లో నాలుగవదైన శ్రీనృసింహావతారం ఆంధ్రులకు ఇష్టమైన ఆరాధ్యదైవం. తెలుగునేల నలుచెరుగులా శ్రీనృసింహస్వామివారి ఆలయాలు అనేకం ఉన్నాయి.
భూతాధిపం, భూత గణాధి సేవితం
కపిత్త జంబూ ఫలాది సార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారకం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం...
................................................................
మానవుడు కనీస మానవీయ స్థాయిలోనైనా బతకటం మరిచిపోయినవేళ, దేశాన్ని, ప్రపంచాన్ని, సర్వసృష్టినీ, మళ్లీ ధర్మమార్గంలోకి మళ్లించటానికి భగవాన్ శ్రీ సత్యసాయి ఆగమనం అనివార్యమైంది.
మన పూజా విధానంలో ‘సాలగ్రామ’ విశిష్టత అంతా ఇంతా కాదు. సాలగ్రామాన్ని విష్ణుమూర్తికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైతే సాలగ్రామముంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి వుంటాడని చెబుతారు. కనుక ‘సాలగ్రామ’ పూజ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు చేసే పూజగా అభివర్ణించవచ్చు.
య జ్ఞం లేదా యాగం హైందవ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్న నానుడి హైందవ సంస్కృతి విశాలభావాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. విశ్వశాంతి కోసం, ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం యాగాలు చేయడం హిందువుల జీవన విధానంలో భాగంగా మారింది.
నిజమే! సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. రాముని వారము మాకేమి విచారము? జగమంతా రామమయం అయిన ఈ ప్రపంచంలో ఆనందాబ్దిలో ఈదడానికి రామాయణమనే నౌక, రాముడనే చుక్కాని ఉంటే చాలు గదా. అసలు
రమంతే యోగినో నం తే నిత్యానందే చిదాత్మని
ఇతి రామ పదే నాసౌ పరంబ్రహ్మ ధీయతే
అయోధ్య - రామనగరం ఇది. ఇతరులు దెబ్బతీయలేని చోటే అయోధ్య. ఆ అయోధ్యలో దశరథుని నోముల పంటగా , మూడులోకాలకు కనుల పండువగా చైత్రద్ధనవమినాడు కౌసల్య గర్భాన రాముడు ఉదయంచాడు. జ్ఞానమయస్థానమయన సాకేతంలో పెరిగిన ఈ సాకేతరాముడు అటు అంతశ్శ్రతువులను, ఇటు బహిశ్శత్రువులను పారద్రోలడానికి మనకు లభించిన మాణిక్యం.
అయోధ్య నగరం ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, తీర్థంకరులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణ్భుగవానుడి అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం...