Others

20/05/2012

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకత ఉంది. దేవతారాధనకు, పూజలకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం సంస్కృతిలో ఒక భాగం అయింది. ఈ నేపధ్యంలో దేశంలో దివ్యక్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయమైన శ్రీకాకుళం జిల్లాలో మరొక పుణ్యక్షేత్రం శ్రీ సంతోషిమాత అమ్మవారి శక్తిపీఠం.

13/05/2012

సద్గురు సాయి సూక్తులు
సాయ ఏకాదశ సూత్రాలు
రచయిత: కుమార్ అన్నవరపు
మూల్యం: రూ27/-
కాపీలకు: సాయి విద్య

ఫౌండేషన్,
ప్లాట్ నెం. 4, సాయి బాబా నగర్

కాలనీ,
కూకట్‌పల్లి, హైదరాబాదు-72,

ఫోను: 040-23441123
నోరార భగవంతుడిని స్మరిస్తే

13/05/2012

పరమ భక్తాగ్రేసరుడైన

ఆంజనేయస్వామి

సప్తచిరంజీవులలో ఒకరిగా

పేర్కొనబడ్డాడు. ఈ స్వామి

ఎక్కడెక్కడ శ్రీరామకీర్తన

జరుగుతుంటుందో అక్కడక్కడల్లా

అంజలి ఘటించి ఆనంద

భాష్పాలతో ఉంటానని ఆయనే

ప్రకటించాడు. శ్రీరామ

పరివారంలో హనుమంతుడు

06/05/2012

సత్యశోధన
రచయత: యఱ్ఱగుంట సుబ్బారావు
మూల్యం: రూ60/-లు
ప్రతుల ప్రాప్తి స్థానం
వై. సుబ్బారావు
ఐ.ఎల్. టి. డి. కాలని- 4-109
చీరాల-523157
ప్రకాశం జిల్లా , ఫోను: 9653335963

06/05/2012

సాయి తత్వ సంజీవిని
రచయిత:
కుమార్ అన్నవరపు
మూల్యం: రూ27/
కాపీలకు:
సాయి విద్య ఫౌండేషన్,
ప్లాట్ నెం. 4,
సాయి బాబా నగర్ కాలనీ,
కూకట్‌పల్లి, హైదరాబాదు-72
ఫోను: 040-23441123

06/05/2012

ధర్మప్రవర్తకుడు, సకల భారత హృదయ చక్రవర్తి బుద్ధుడు. ఆ మహనీయుని దివ్య బోధనలు ప్రజాహృదయాలపై ప్రవహించి ధార్మిక ఫలాలను పండించాయి. ఆ తపోశ్రేష్టుడి దయాదృష్టి సకల జీవకారుణ్యానికి ప్రతీకగా నిలిచింది. బుద్ధుని జన్మస్థలం లుంబినీ వనం. క్రీ.పూ. 563వ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ రోజున అతడు జన్మించాడు.

29/04/2012

ఓం సాయి... శ్రీ సాయి
సాయి అష్టోత్తర నామాలు-విశేషాలు
రచయిత: కుమార్ అన్నవరపు
మూల్యం: రూ.45/-
ప్రతుల ప్రాప్తి స్థానం:
‘సాయి విద్య ఫౌండేషన్’
ఫ్లాట్ నెం. 4,
సాయిబాబా నగర్ కాలనీ,
కూకట్ పల్లి, హైదరాబాదు-72,
ఫోను: 040-23441123

29/04/2012

భ గవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో శ్రీ కాళిమాత అర్చనారతులై బాహ్య జగద్వవహారాల కతీతంగా మూల విరాట్టులా ఉండేవారు. వారి శిష్యులైన స్వామి వివేకానందులు ఉత్సవ మూర్తిలా విశ్వవిహారం చేసి తమ గురుదేవుల సందేశాన్ని ప్రపంచానికి అందేచేశారు.

29/04/2012

ఆధ్యాత్మిక ప్రపంచంలో పూజా విధులకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. పూజ అనేది దైవానికి, భక్తునికి మధ్య వారధి లాంటిది. భగవంతునిపై మనస్సు లగ్నంచేసి చేసే పూజ ఏదైనా పరమాత్ముని సంతుష్టుని చేస్తుంది. పూజా విధానాలు మనకు అనేకం ఉన్నాయి.

22/04/2012

జగద్గురువు శ్రీ శంకర భగవత్పాదుల వారి లీలామృతం అమోఘం. అఖండం. ఈ భూమీద ఉదయించిన మహానీయులలో, మహాజ్ఞానులలో ఆదిశంకరాచార్యులవారు ఒకరు. ఆయన జన్మించిన రోజే వైశాఖ శుద్ధ పంచమి. ఇది శంకర జయంతిగా ప్రసిద్ధి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading