అక్కడ.. ఆ గ్రామంలో పొద్దునే్న ఇళ్ల పైకప్పులకు ఎక్కి- కోళ్లు ‘‘కొక్కొరోకో...’’ అంటూ మేల్కొలుపులు పాడవు. నెమళ్లు ఆ పని చేస్తాయి. నెమలి అరుపునేమంటారు? ‘ఖ్రేంకారావము’- అంటారు.
Others
అక్కడ.. ఆ గ్రామంలో పొద్దునే్న ఇళ్ల పైకప్పులకు ఎక్కి- కోళ్లు ‘‘కొక్కొరోకో...’’ అంటూ మేల్కొలుపులు పాడవు. నెమళ్లు ఆ పని చేస్తాయి. నెమలి అరుపునేమంటారు? ‘ఖ్రేంకారావము’- అంటారు.
నేడు ఇంటీరియర్ డెకరేషన్లో అక్వేరియం కూడా ఒకటని చెప్పవచ్చు. హాల్లో ప్రత్యేకంగా ఎత్తయన ఓ వేదిక ఏర్పాటుచేసి అక్వేరియాన్ని పెట్టటం చాలామంది ఇళ్ళల్లో, ఆఫీసుల్లో ఫ్యాషనైపోయింది. అందమైన అక్వేరియాన్ని అలంకరించుకొనే ముందు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.
రెండువేల రెండు మంది కళాశాల అధ్యాపకులకు ప్రభుత్వం జీతాలు పంపలేదు. అందాకా ఖాతాలు పెట్టుకుంటాం. ‘ఎయిడ్’ రాగానే జీతాలు వస్తాయి. బాకీలు చెల్లిస్తాం- అంటూ వాళ్లు పాఠాలు దొర్లిస్తున్నారు. ఎక్కడా? అంటే.. అయిదు నదుల రాష్ట్రం పంజాబ్లో. ఎప్పుడో 2011 ఆగస్టులో ఎయిడ్ (గ్రాంటు) లభించింది.
* టీకి రండంటూ స్నేహితులను ఇంటికి పిలిచాక వేడి టీతో పాటు స్నాక్స్, స్వీట్స్ లాంటివి అందిస్తేనే తేనీటి విందుకు నిండుదనం వస్తుంది.
రేపటి సైంటిస్టులు, ఇంజనీర్లు కావాల్సిన- ఓ బీటెక్ స్టూడెం టూ, మరో బిఎస్సీ విద్యార్థీ- ఉపకార వేతనాలతో- ‘ఏం చదువుకుంటాం? ఏం ఆనందిస్తాం?’ అన్న విరక్తికి లోనై- బి.సి.
* స్టీలు సామాన్లమీద అంటించిన స్టిక్కర్లు తడిసి ఊడిపోతాయి. కానీ, వాటి తాలూకు మరకలు మాత్రం అలానే మిగిలిపోతాయి. అపుడేం చేయాలంటే వెనిగర్లో ముంచిన దూదితో తుడిచి శుభ్రపరుస్తుంటే క్రమంగా అది మాసిపోతుంది.
లోకుల పాపాలతోపాటు తీరస్థ నగరాల జనాలు, పరిశ్రమలు విసర్జించే రకరకాల మురుగునీ- పారిశ్రామిక కాలుష్యాన్నీ మోసుకుంటూ సాగర సంగమం కోసం ఉరకలు వేసే - ‘గంగానదీమతల్లి’ మొత్తం పదకొండు రాష్ట్రాలకు- ఇంచుమించు నలభై శాతం మంది పవిత్ర భారతీయ జనాలకి- ‘అన్నభిక్ష’ పెడుతున్నది అంటే- అప్పుడే కాశీ నుంచి వచ్చిన శివశంకర రా
అనాస రసంతో కొబ్బరిపాలను సమానంగా తీసుకుని, దానికి పెసరపిండిని తగినంత కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగేస్తే చర్మంపై గరుకుతనం పోతుంది. కొందరికి కాస్త వయసు మీద పడగానే చర్మం ముడతలు పడిపోతుంటుంది.
‘రోజుకో యాపిల్ తిను- డాక్టర్ను దూరంగా ఉంచు’ అంటారు కదా!- అలాగే.. ‘రోజుకో ‘కాల్’ తగ్గించు- క్యానర్ వ్యాధికి దూరంగా జరుగు’- అన్నది నేటి సూక్తి.
ప కురుల పెరుగుదలను పెంపొందింపజేసేవి ద్రాక్ష పండ్లలోని గింజలు. ఈ గింజలను సేకరించి బాగా కడిగి ఎండబెట్టి వాటికి 50 గ్రాముల మెంతులు, ఒక టీ స్పూన్ మిరియాలు కలిపి పొడిలా కాకుండా అక్కడక్కడ కొంచెం ముక్కలుగా ఉండేలా దంచి పెట్టుకోవాలి.