బిజినెస్

23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: జాతీయ బ్యాంకుల్లో ఒకటైన

కెనరా బ్యాంక్ డిసెంబర్‌తో ముగిసిన మూడో

త్రైమాసికానికి దేశం మొత్తం మీద రూ.5.07 లక్షల

కోట్ల వ్యాపారాన్ని నిర్వహించినట్లు కెనరాబ్యాంక్ చైర్మన్

అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.రామన్ తెలిపారు.

23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: సౌర శక్తి ద్వారా విద్యుత్

ఉత్పత్తి చేసేందుకు స్మార్ట్ ట్రాక్ సోలార్ సిస్టమ్స్ చేసిన

ప్రయత్నం ఫలించడం వల్ల విస్తత్రంగా యూనిట్లను

మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు

తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం వద్ద ఏర్పాటు చేసిన

23/02/2012

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: పాలిమర్స్ ఉత్పత్తులను

2015 నాటికి 70వేల టన్నులకు పెంచడమే లక్ష్యం

గా చేసుకున్నట్టు ఎస్‌ఎన్‌ఎఫ్ గ్రూప్

ముఖ్యకార్యనిర్వాహణాధికారి పాస్కల్ ఏ.రెమీ

తెలిపారు. పరవాడ ఎస్‌ఇజెడ్ సంస్థ కార్యాలయంలో

బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నీటిలో

23/02/2012

ముంబయి, ఫిబ్రవరి 22: సంక్షోభంలో చిక్కుకున్న

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక సాయం అందించే

విషయంలో ఎస్‌బిఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల

కన్సార్టియం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ

అనిశ్చితి నెలకొంది. రుణ సాయంపై బ్యాంకులుగానీ,

23/02/2012

గుంటూరు, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా పత్తి పండించే

రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం... జౌళి

పరిశ్రమ సాంకేతిక అభివృద్ధికి రూపొందించిన టఫ్

(టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ఫండ్)ను సద్వినియోగం

చేసుకోవడంలో మాత్రం వెనుకంజలో ఉందని ఎపి

23/02/2012

* గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా డీజిల్ ధరలు * ఎక్సైజ్, సర్వీస్ సుంకాలను పెంచాలి * ప్రభుత్వానికి రంగరాజన్ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా

పెరిగిన నేపధ్యంలో దశలవారీగా గ్లోబల్ మార్కెట్‌కు

అనుగుణంగా దేశీయ డీజిల్ ధరలను పెంచాలని,

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆసియా పసిఫిక్ ప్రాంత

దేశాల్లోని అగ్రగామి పది బిజినెస్ స్కూళ్ల జాబితాలో

మనదేశానికి చెందిన నాలుగు బి- స్కూల్స్‌కు స్థానం

లభించింది. క్యు ఎస్ గ్లోబల్ 200 బిజినెస్ స్కూల్స్

సర్వే నివేదిక ప్రకారం భారతీయ బిజినెస్ స్కూళ్లు

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆర్థికప్రగతి

మందగిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి

నిర్దేశించిన రూ.3.93 లక్షల కోట్ల పరోక్ష పన్ను రాబడి

లక్ష్యాన్ని సాధించగలమన్న ధీమాను కేంద్ర ఆర్థికమంత్రి

ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారు. ఆయన బుధవారం

23/02/2012

ముంబయి, ఫిబ్రవరి 22: ఇనె్వస్టర్లు జరిపిన లాభాల

స్వీకరణ బుధవారం స్టాక్‌మార్కెట్ల భారీ నష్టానికి

దారితీసింది. బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సెన్సెక్స్283

పాయింట్లు కూలింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో

ఒకదశలో ఏడునెలల గరిష్ఠస్థాయిలో 18,523

22/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. దేశవ్యాప్త వినియోగ ధరల సూచి (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 7.65 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్త రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. గత నెలలో ఆహారం, బేవరేజెస్ ధరలు 4.11% పెరిగాయి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading