హైదరాబాద్, ఫిబ్రవరి 22: జాతీయ బ్యాంకుల్లో ఒకటైన
కెనరా బ్యాంక్ డిసెంబర్తో ముగిసిన మూడో
త్రైమాసికానికి దేశం మొత్తం మీద రూ.5.07 లక్షల
కోట్ల వ్యాపారాన్ని నిర్వహించినట్లు కెనరాబ్యాంక్ చైర్మన్
అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.రామన్ తెలిపారు.
బిజినెస్
హైదరాబాద్, ఫిబ్రవరి 22: జాతీయ బ్యాంకుల్లో ఒకటైన
కెనరా బ్యాంక్ డిసెంబర్తో ముగిసిన మూడో
త్రైమాసికానికి దేశం మొత్తం మీద రూ.5.07 లక్షల
కోట్ల వ్యాపారాన్ని నిర్వహించినట్లు కెనరాబ్యాంక్ చైర్మన్
అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.రామన్ తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 22: సౌర శక్తి ద్వారా విద్యుత్
ఉత్పత్తి చేసేందుకు స్మార్ట్ ట్రాక్ సోలార్ సిస్టమ్స్ చేసిన
ప్రయత్నం ఫలించడం వల్ల విస్తత్రంగా యూనిట్లను
మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు
తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం వద్ద ఏర్పాటు చేసిన
విశాఖపట్నం, ఫిబ్రవరి 22: పాలిమర్స్ ఉత్పత్తులను
2015 నాటికి 70వేల టన్నులకు పెంచడమే లక్ష్యం
గా చేసుకున్నట్టు ఎస్ఎన్ఎఫ్ గ్రూప్
ముఖ్యకార్యనిర్వాహణాధికారి పాస్కల్ ఏ.రెమీ
తెలిపారు. పరవాడ ఎస్ఇజెడ్ సంస్థ కార్యాలయంలో
బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నీటిలో
ముంబయి, ఫిబ్రవరి 22: సంక్షోభంలో చిక్కుకున్న
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఆర్థిక సాయం అందించే
విషయంలో ఎస్బిఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల
కన్సార్టియం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ
అనిశ్చితి నెలకొంది. రుణ సాయంపై బ్యాంకులుగానీ,
గుంటూరు, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా పత్తి పండించే
రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం... జౌళి
పరిశ్రమ సాంకేతిక అభివృద్ధికి రూపొందించిన టఫ్
(టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ఫండ్)ను సద్వినియోగం
చేసుకోవడంలో మాత్రం వెనుకంజలో ఉందని ఎపి
* గ్లోబల్ మార్కెట్కు అనుగుణంగా డీజిల్ ధరలు * ఎక్సైజ్, సర్వీస్ సుంకాలను పెంచాలి * ప్రభుత్వానికి రంగరాజన్ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా
పెరిగిన నేపధ్యంలో దశలవారీగా గ్లోబల్ మార్కెట్కు
అనుగుణంగా దేశీయ డీజిల్ ధరలను పెంచాలని,
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆసియా పసిఫిక్ ప్రాంత
దేశాల్లోని అగ్రగామి పది బిజినెస్ స్కూళ్ల జాబితాలో
మనదేశానికి చెందిన నాలుగు బి- స్కూల్స్కు స్థానం
లభించింది. క్యు ఎస్ గ్లోబల్ 200 బిజినెస్ స్కూల్స్
సర్వే నివేదిక ప్రకారం భారతీయ బిజినెస్ స్కూళ్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆర్థికప్రగతి
మందగిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి
నిర్దేశించిన రూ.3.93 లక్షల కోట్ల పరోక్ష పన్ను రాబడి
లక్ష్యాన్ని సాధించగలమన్న ధీమాను కేంద్ర ఆర్థికమంత్రి
ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారు. ఆయన బుధవారం
ముంబయి, ఫిబ్రవరి 22: ఇనె్వస్టర్లు జరిపిన లాభాల
స్వీకరణ బుధవారం స్టాక్మార్కెట్ల భారీ నష్టానికి
దారితీసింది. బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్283
పాయింట్లు కూలింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో
ఒకదశలో ఏడునెలల గరిష్ఠస్థాయిలో 18,523
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. దేశవ్యాప్త వినియోగ ధరల సూచి (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 7.65 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్త రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. గత నెలలో ఆహారం, బేవరేజెస్ ధరలు 4.11% పెరిగాయి.