క్రైం అనేది నిరంతరం ప్రజలమధ్య ఉండే విషయమని, అది ఒక్కో కాలంలో ఒక్కో విధంగా రూపుమార్చుకుంటుందని, దానికి చావంటూ లేదని దర్శకుడు రామ్గోపాల్వర్మ తెలిపారు. ముమ్మెత్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి.
చిత్ర
క్రైం అనేది నిరంతరం ప్రజలమధ్య ఉండే విషయమని, అది ఒక్కో కాలంలో ఒక్కో విధంగా రూపుమార్చుకుంటుందని, దానికి చావంటూ లేదని దర్శకుడు రామ్గోపాల్వర్మ తెలిపారు. ముమ్మెత్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి.
గోదావరి సినిమా పతాకంపై క్రాంతి, శ్రీదివ్య జంటగా జక్కం జవహర్బాబు నిర్మించిన ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ చిత్రానికి సంబంధించిన పాటలు విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. జి.వి.రామరాజు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలోని పాటలు మధుర మ్యూజిక్స్ద్వారా విడుదలయ్యాయి.
తేజస్విని ఫిలింస్ పతాకంపై యాదాకుమార్ కధానాయకుడుగా నిర్మించిన చిత్రం ‘లైఫ్’. ఈ చిత్రంలోని పాటలు మధుర ఆడియోద్వారా విడుదలై మంచి ఆదరణ పొందాయి. రెడ్డం యాదాకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 17న విడుదలకు సిద్ధమైంది.
యు అండ్ మి టీమ్ వర్క్స్, కీర్తనా మూవీ మేకర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘24 అవర్స్’. చిన్ను దర్శకత్వంలో వెంకటేష్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.
చామకూరి కంబైన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో చామకూరి.ఎం నిర్మించిన చిత్రం ‘నందు’. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్ట్ఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ, బాలలపై నిర్మించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని సినిమాకు సెన్సార్ వారు యు/ఎ సర్ట్ఫికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
బాలీవుడ్ సుందరి ‘విక్కీ డోనర్’ ఫేం యామీ గౌతమ్ దక్షిణాదిలో అవకాశం వచ్చినా సరైన గుర్తింపు రాలేదు. ‘గౌరవం’ చిత్రంతో పరిచయమైన యామీ గౌతమ్కు ఆ చిత్రం నిరాశ కలిగించడంతో బెదిరిపోలేదు. గతంలో సినిమా విజయవంతం కాకపోతే హీరోయిన్ లక్ బాగలేదని లెక్కలు కట్టేవారు. ఇప్పుడు ఆ పద్ధతి అంతా మారిపోయింది.
నటి రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో ఎ.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఓ మల్లి’. బి.ప్రశాంత్కుమార్ నిర్మాణతలో రూపొందించిన ఈ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది.
నూతన నటుడు మహేశ్, సురభి జంటగా శ్రీ వాయుపుత్రా క్రియేషన్స్ పతాకంపై మహ్మద్ అన్సారీ నిర్మిస్తున్న చిత్రం ‘మూగమనసులు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, హైదరాబాద్ గోల్కొండ కోటలో చివరి పాట చిత్రీకరిస్తున్నారు.
చందు దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో డి.వెంకట సురేష్, కె.సూర్యశ్రీకాంత్ నిర్మించిన చిత్రం ప్రేమ ఒక మైకం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 7న విడుదలకు సిద్ధవౌతోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు.
రాహుల్, నీతిటేలర్ జంటగా నటించిన చిత్రం ‘పెళ్లి పుస్తకం’. రామకృష్ణ మచ్చకంటి దర్శకుడు. బి.నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్ ఈ చిత్రానికి నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ‘చాలా ప్రేమకథలకు పెళ్లితో శుభం కార్డు పడుతుంది. కొన్ని ప్రేమకథలు మాత్రం పెళ్లితోనే మొదలవుతాయి.