మన దేశ తొలి పార్లమెంటు సమావేశమయి ఈనెల 13వ తేదీ నాటికి సరీగ్గా అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు-మొదట పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కావడం తర్వాత సెంట్రల్ హాలులో ఉభయ సభల సంయుక్త సమావేశం-జరపుకోవడాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు.




