ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: పాకిస్తాన్లో పర్యటిస్తున్న లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఇరు దేశాల మధ్య స్నేహం చిగురించాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్ దిగువ సభ (జాతీయ అసెంబ్లీ) స్పీకర్ ఫెహ్మిదా మీర్జా ఆహ్వానం మేరకు మీరాకుమార్ బృందం పాక్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.





