అంతర్జాతీయం

23/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఇరు దేశాల మధ్య స్నేహం చిగురించాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్ దిగువ సభ (జాతీయ అసెంబ్లీ) స్పీకర్ ఫెహ్మిదా మీర్జా ఆహ్వానం మేరకు మీరాకుమార్ బృందం పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

23/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యతో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఖండించారు. అంతేకాదు, బేనజీర్‌ను ఎవరు హత్య చేసారో ఆమె భర్త, పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి తెలుసునని కూడా ఆయన అన్నారు.

22/02/2012

రోమ్, ఫిబ్రవరి 21: కేరళలోని కొల్లం వద్ద సముద్రంలో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చిచంపిన ఘటనపై ఇటలీ ఎదురుదాడికి దిగింది. భావోద్వేగాలకు గురిచేసి ఈ సంఘటనను సొమ్ముచేసుకోవాలని భారత్ చూస్తోందని ఇటలీ తీవ్ర ఆరోపణ చేసింది.

22/02/2012

కరాచీ, ఇస్లామాబాద్, ఫిబ్రవరి 21: పాకిస్తాన్ మాజీ సైనిక నియంతృత్వ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్ పోల్ సాయం కోరాలనుకుంటున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ మంగళవారం తెలిపారు.

21/02/2012

ఖాట్మండ్, ఫిబ్రవరి 20: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం నేపాల్‌లోని చారిత్రాత్మక పశుపతినాథ్ దేవాలయాన్ని 2,00,000 మంది హిందువులతో సహా 7,00,000 భక్తులు పూజలు నిర్వహించారు. ఇక్కడ పరమశివునికి పూజలు, హారతి అర్పించడం మహా పుణ్యంగా భావిస్తారు.

21/02/2012

లండన్, ఫిబ్రవరి 20: మానవ మేధస్సునే తలదనే్నలా ‘జీనియస్’ కంప్యూటర్‌ను స్వీడన్‌కు చెందిన శాస్తవ్రేత్తలు సృష్టించారు. ప్రస్తుతం మానవాధారిత కంప్యూటర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో స్వీడన్ శాస్తవ్రేత్తల పరిశోధన అద్భుతంగా నిలవనుంది.

21/02/2012

మాస్కో, ఫిబ్రవరి 20: సైనిక బలగాలను మరింత బలోపేతం చేయనున్నట్లు సోమవారం రష్యా ప్రధాన మంత్రి వల్దిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యాలో వచ్చే నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనపై విశ్వసనీయతను పెంచుకోడం కోసం వరాలు ప్రకటించారు.

21/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 20: పాక్‌లో ఆరేళ్ల అనంతరం సుమారు 900 ఏళ్లనాటి పురాతన హిందూ దేవాలయంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలను నిర్వహించారు. పంజాబ్ ప్రోవెన్స్‌లోని కటరాజ్ దేవాలయానికి భారతదేశం నుంచి 50 మంది హిందువులు వెళ్లి శివరాత్రి పూజలు నిర్వహించారు.

21/02/2012

యాంగాన్, ఫిబ్రవరి 20: ఎన్నికల ప్రచారంలో ఆంక్షల పట్ల మైన్మార్‌లోని అంగ్‌సాన్ సూకీకి చెందిన ప్రతిపక్ష పార్టీ నేషనల్ లీగ్ ఆఫ్ డెమాక్రసీ (ఎన్‌ఎల్‌డి) ఫిర్యాదు చేసింది.

20/02/2012

లండన్, ఫిబ్రవరి 19: పర్షియన్ సింధుశాఖలో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో ఇరాన్ అణు స్థావరాలపై సైనిక దాడులు జరపాలని ఇజ్రాయెల్ అనుకోవడం తెలివైన చర్య కాబోదని, దీనిలో లెక్కలేనన్ని లోటుపాట్లు ఉన్నాయని బ్రిటన్ ఆదివారం అభిప్రాయపడింది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading