న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎక్సైజ్ శాఖ అధికారులకు రాష్టప్రతి ప్రశంసా పత్రాలు లభించాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, లోకసభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు రాష్టప్రతి ప్రశంసా పత్రాలను బహూకరించారు.







