ఎంసెట్-2012 ముగిసింది. పరీక్ష జరిగిపోయిందని అధికారులు, పరీక్ష రాశామని విద్యార్థులు అందరూ ఆనందిస్తున్నారు అధికారులు హమ్మయ్య...ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష గట్టెక్కిందని, టెస్ట్ నిర్వహణ నుంచి బైటపడ్డామన్న స్థితికి వచ్చారు. విద్యార్థుల ఆందోళన చల్లారింది.
రామయ్య కాలమ్
ఎంసెట్-2012 ముగిసింది. పరీక్ష జరిగిపోయిందని అధికారులు, పరీక్ష రాశామని విద్యార్థులు అందరూ ఆనందిస్తున్నారు అధికారులు హమ్మయ్య...ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష గట్టెక్కిందని, టెస్ట్ నిర్వహణ నుంచి బైటపడ్డామన్న స్థితికి వచ్చారు. విద్యార్థుల ఆందోళన చల్లారింది.
గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చాయి. వారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపికైన విద్యార్థులను చూశాను. అందులో సగంమంది అమ్మాయిలే ఉన్నారు. అందులో ఐదుగురైనా గ్రామాలనుంచి, వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన వారు ఉండడం మరింత విశేషం. ఓ ఇద్దరు ముగ్గురు దళిత విద్యార్థులున్నారు.
మండుటెండలు ఒకవైపు భగ్గుమంటున్నాయి. నా 86 ఏళ్ల జీవితంలో ఎన్నడూ హైదరాబాద్లో ఇంత ఉష్ణోగ్రతను చూడలేదు. ముంబైలో కుంభ వర్షాలు కురుస్తున్నాయి. 90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఒక పక్క వాతావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ఇంకోపక్క సాంకేతిక విజ్ఞాన రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి.
అగ్ని-5 ప్రయోగం విజయవంతమైన తరువాత ‘పరిశోధన’ మరొక్కసారి తెరమీదకు వచ్చింది. మన దేశంలో పరిశోధన కొంత వరకు రక్షణ శాఖలో జరిగింది. కొంత విశ్వవిద్యాలయాలలో జరుగుతున్నది. కొంత ప్రభుత్వ శాఖల ద్వారా జరుగుతున్నది. ఒకనాడు పరిశోధన అనేది వ్యక్తిగతమైన అంశంగా పరిగణించబడేది.
అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభివృద్ధి, అభివృద్ధి
చెందుతున్న దేశాల్లో విద్యాభివృద్ధిని ఒకే గాటకు కట్టి
చూడలేం. ఈ ద్వంద్వ ప్రపంచాల మధ్య
విద్యాభివృద్ధిలో విశేషమైన మార్పును గుర్తించాలి.
గత కొన్ని దశకాలుగా విద్యారంగం విశ్వరూపాన్ని
మన దేశంలో ఏం చదవాలన్నా అందుకు కొరత లేదు, ఏ రంగాన్నైనా ఎంచుకోండి, అందుకు అవసరమైన విద్యాసంస్థల కొరత లేనే లేదు. నిన్నటికి నిన్న నానో టెక్నాలజీపైనా కోర్సులూ, విద్యాసంస్థలు రాత్రికి రాత్రే ఆవిర్భవించాయి. ఇదంతా చూసి మనం విద్యారంగంలో అమోఘమైన ప్రగతిని, అభివృద్ధిని సాధించాం అని మురిసిపోతుంటాం.
శాసనసభ సమావేశాలు జరుగుతున్న ప్రతీసారీ ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థపై ఉభయ సభల్లోనూ సభ్యులు తమ ఆందోళనను, ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలోనూ అది చోటుచేసుకుంది. కానీ, ఈసారి శాసనమండలిలో జరిగిన చర్చ చాలా గంభీరంగా సాగిందని మాత్రం చెప్పగలను.
గాలిలో దీపం పెట్టి అది వెలుగుతుందా? లేదా? అని చూడడం బాధ్యతాయుతమైన ప్రభుత్వ లక్షణాలు కావు. గాలికి ఆరిపోతుంటే ప్రజలు చూడలేక దీపం చుట్టూ ఇటుకలు పెడతారు. ఆ దీపాన్ని కాపాడుకుంటారు. అదే మాదిరిగా తెలంగాణలో ఏర్పడిన స్కూళ్ల పరిస్థితి పరువు అధ్వాన్నంగా ఉంది.
ఒక దేశం స్థాయిని నిర్ణయించేది జనాభాతో కాదు. అది ప్రపంచ విజ్ఞానానికి గ్లోబల్ నాలెడ్జ్ను ఎంత అందించగలుగుతుందో అదే ఆ దేశం స్థాయికి ప్రమాణంగా నిలుస్తుంది. సింగపూర్ లాంటి చిన్నదేశం వెళ్లడానికి నాకింద ఊగులాట ఎందుకని చాలామది మిత్రులు అన్నారు. నన్ను ఆకర్షించింది ఒక్కటే.
విద్య వ్యాపారమై 25 సంవత్సరాలు గడిచి సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది. దానివలన పరిమితమైన పరిశోధన, రీసెర్చ్ డాక్టరేట్లు అంగడి సరుకుగా అమ్ముడుపోయింది. విశ్వవిద్యాలయాలు లాభాపేక్ష నిలయాలుగా మారిపోయాయి. జ్ఞానం ఉత్పత్తి చేయవలసిన సంస్థలు నిరుద్యోగ ప్రొడక్షన్ సెంటర్లయిపోయాయి.