క్రీడాభూమి

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత జట్టులో ఉన్న విభేదాలను పరిష్కరించడానికి బిసిసిఐ రంగంలోకి దిగాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కోరాడు. రొటేషన్ విధానాన్ని కేవలం ముగ్గురు టాప్‌ఆర్డర్ ఆటగాళ్లకే అమలు చేస్తుండటంతో జట్టులో అభిప్రాయభేదాలు ఏర్పడినట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయ.

23/02/2012

ఆక్లాండ్, ఫిబ్రవరి 22: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఆక్లాండ్‌లో బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో కడదాకా పోరాడిన న్యూజిలాండ్ జట్టు నాటకీయంగా మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

23/02/2012

ముంబయి, ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టులో లుకలుకలు ఏర్పడ్డాయని వినిపిస్తున్న ఊహాగానాలను తేలిగ్గా తీసిపారేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ప్రయత్నిస్తోంది.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ హాకీ టోర్నీలో బుధవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విధ్వంసకర బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెవాగ్‌కు మధ్య విభేదాలు మరింత ముదిరాయా?

22/02/2012

బ్రిస్బేన్, ఫిబ్రవరి 21: కామనె్వల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మంగళవారం భారత్‌తో జరిగిన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన కనబర్చి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.

22/02/2012

సిడ్నీ, ఫిబ్రవరి 21: వనే్డ క్రికెట్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ తన టెస్టు కెరీర్ కోసం పోరాడాల్సిందేనని ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్‌వా అభిప్రాయపడ్డాడు.

22/02/2012

సిడ్నీ, ఫిబ్రవరి 21: వనే్డ కెరీర్ ముగిసిపోయినట్లేనని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ప్రస్తుతం రీటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానన్నాడు.

22/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: లండన్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 3-0 గోల్స్ తేడాతో పోలెండ్‌పై ఘనవిజయం సాధించింది.

22/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లను నియమించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్టులు, వనే్డలు, ట్వంటీ-20 విభాగాల్లో విపరీతమైన మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading