రాష్ట్ర వార్తలు

21/05/2013

హైదరాబాద్, మే 20: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి 28 వరకూ నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామ శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకూ జరుగుతాయని చెప్పారు.

21/05/2013

హైదరాబాద్, మే 20: ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగుతోంది. టిడిపి తన ఇన్‌చార్జ్‌లనే అభ్యర్థులుగా ఖరారు చేయనుంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి ఇన్‌చార్జ్‌ల జాబితాను పరిశీలిస్తూ, తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నది.

21/05/2013

రాజమండ్రి, మే 20: ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లలో 240 రోజులు సర్వీసు పూర్తిచేసుకున్న వారి సర్వీసును క్రమబద్ధీరించకపోతే తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో కలిసి ఈనెల 27న సమ్మె నోటీసు ఇస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంస్థ డైరక్టర్ కె పద్మాక

21/05/2013

బ్రహ్మంగారిమఠం, మే 20: త్రికాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల సందర్భంగా కడప వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం భారీగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తింది.

21/05/2013

కర్నూలు, మే 20: రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడంతో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు తెరదీశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి చేసిన బదిలీలు రద్దు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

21/05/2013

శ్రీకాకుళం, మే 20: మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోరని ఆయన ముఖ్య అనుచరులు, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

21/05/2013

ఏలూరు, మే 20 : ఆంధ్రాయూనివర్శిటీ పరిధిలో బిటెక్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి మరో ముగ్గురిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

21/05/2013

మహబూబ్‌నగర్, మే 20: బయ్యారం గనులను కాపాడుకునేందుకు యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉద్యమిస్తున్నారో వాటిపై ఎలాంటి చర్చ జరుగుతుందో అదే తరహాలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణా జలాల కోసం కూడా మరో జల సాధన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, పోరాటాల ద్వారా తెలంగాణ ప్రాంతానికి తాగు, సాగునీరు అందే అవకాశాలు ఉన్

21/05/2013

విజయవాడ, మే 20: రోజురోజుకూ పెరిగిపోతున్న వేసవి ఉష్ణోగ్రతలతో బెజవాడ నగరం భగ్గుమంటోంది. రోహిణీ కార్తె ప్రవేశించక ముందే తీవ్రమైన వాడగాడ్పుల వల్ల పగటివేళ రోడ్డుపైకి రావాలంటేనే నగరవాసులు హడలిపోతున్నారు.

21/05/2013

కందుకూరు, మే 20: ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో నాలుగు వేల కోట్ల వ్యయంతో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ప్రభుత్వం అమోదం తెలిపినట్లు రాష్ట్ర భూగర్భ, గనులశాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading