సాహితి
కాంతి పద్యాన్ని ధరించాల్సిన కర్పూర పత్రం ఎందుకివాళ ఒక అనర్థ వ్యాపకాన్ని అంగీకరించిన బలహీనతకు లొంగిపోయిందో..? తావిపూల గొంతెత్త లేక అకవిత్య దుర్వాయువుల వల్ల గాయపడి రాలిపోతున్న శబ్ద వృక్ష పల్లవంలా...
శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం పేరుతో 2013 సంవత్సరానికి విమలాశాంతి సాహిత్య పురస్కారాన్ని కథలకు ప్రదానం చేయడానికి జాతీయ స్థాయిలో ఉత్తమ కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు చైర్మన్ శాంతినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
కవి కవిత్వజల జలాలు కరువైన దగ్గరల్లా దప్పిక తీర్చే కవిత్వజల కాలానికి రెండు దరులు కవి రెండురాళ్లమధ్య నిప్పేకాదు నెర్రలు బాసిన నేలపై వర్షపుజల్లు కవిలేని వూరు జలలేని బావి యుద్ధాలకు కవిత్వం ఆయుధాల గని సమాజాలకు జనన కేంద్రం
మానవుడు పుడమిపై అవతరించింది మొదలు, ఆ పుడమి గర్భంలో అంతరించిపోయే వరకు అతడు కోరుకొనే అమృత రసాయనం- ‘నవ్వు’. ఇది దేశ - కాల - పాత్ర భేదాలకు అతీతంగా అందరి హృదయాల్లోని అంతస్సూత్రాలను కలుపుతూ, స్నేహ సహకార సమైక్యభావనా- పాత్రులుగా మానవాళిని తీర్చిదిద్దుతోంది.
ప్రపంచీకరణ, ప్రాంతీయ చైతన్యం వంటివి కథల విస్తృతిని పెంచినా కొన్ని అంశాలను విస్మరించింది. ముఖ్యంగా మానవ మనస్తత్వ విశే్లషణకి ప్రాముఖ్యత తగ్గుతోంది. జీవన తాత్వికతకు సంబంధించిన అంశాలను విస్మరిస్తున్నారు. అంతరంగ కోణాల ఆవిష్కరణ కొంతవరకు తగ్గుతోంది.
నా యింటి కాండానికి తల ఆనించి చుట్టూ చూస్తే కుడి ఎడమల ఒడీగుడీ మహా జ్ఞానంలా ప్రతి ఉషఃస్సులో వేద మంత్రాల్ని వల్లెవేసే నేస్తాల కంఠాల్లోని అక్షర సంగీతాన్ని గంపెడాశతో చెవులొగ్గి వింటుంటే - గుండెల్లో కలుక్కుమంటున్న వెక్కిళ్ళ చప్పుళ్ళు
ఎంత దూరం కొన్ని కొండలంత లక్షల చెట్లంత కొండలూ చెట్లూ దగ్గరి దృశ్యాలై కంట్లోకి చేరాక ఇక దూరమేంటి? దేహంలోనే అవన్నీ!
సభ జోరుగా సాగుతోంది. వరసగా వక్తలు మాట్లాడుతున్నారు. ఆయన విషయాన్ని చాలా బాగా చెప్పారు. కాకపోతే... అన్నాడో వక్త ముందు ప్రసంగాన్ని ఉటంకిస్తూ. ఈయన చెప్పిన వాటిలో చాలా నిజాలు ఒప్పుకోవాల్సిందే. కానీ... అన్నాడు మరో వక్త తనముందు ప్రసంగాన్ని ఉటంకిస్తూ. యిలా సభముగిసింది.
తొలి తెలుగు శాసనంగా చెప్పబడుతున్న ఎరికల్ ముత్తురాజు చోళ ధనుంజయుని కలమళ్ళ శాసనం గురించిన వివరాలను వివిధ పురావస్తు శాఖల వారిని ‘తొలి తెలుగు శాసనానికి వెలుగు వుందా?’ అనే వ్యాసంతో (15-4-2013న ‘సాహితి’లో) వ్యాసకర్త వేంపల్లి గంగాధర్ అడిగిన తీరు బాగుంది.