అంతర్జాతీయం

05/02/2012

బీజింగ్, ఫిబ్రవరి 4: చైనాలోని ఓ బొగ్గుగనిలో జరిగిన పేలుళ్ళలో 13 మంది దుర్మరణం చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. చైనాలోని సిచౌన రాష్ట్రంలోని గనిలో పేలుళ్ళు సంభవించినట్టు అధికారులు తెలిపారు. యిబిన్ నగరంలోని డియోటియా గనిలో జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్టు వారు ధృవీకరించారు.

05/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 4: పాకిస్తాన్‌లో నిషిద్ధ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మళ్లీ బలోపేతమవుతున్నాయి. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పలు ఉగ్రవాద సంస్థలను నిషేధించింది. వాటికి నిధులు అందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటది.

05/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 4: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావీన్స్‌లో ఒక దేవాలయానికి చెందిన భూమిపై వివాదం రాజుకుంది. ఘర్షణలో ఇద్దరు హిందువులు తీవ్రంగా గాపడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సింధ్ ప్రావీన్స్‌లోని ఉమేర్‌కోట్‌లో సుమారు వందేళ్ల నాటి పురాతన అఖారో ఆలయం ఉంది.

05/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 4: పాక్ ప్రభుత్వం, మిలటరీ మధ్య తాజాగా మరో వివాదం తలెత్తింది. ప్రభుత్వ పనితీరుకు సంబంధించి విడుదలైన రహస్య నివేదికపై ప్రభుత్వం, సైన్యం వద్ద నిన్న మొన్నటి వరకూ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. గిలానీ నాయకత్వంలోని ప్రభుత్వం తప్పుకుంటుందనే వరకూ వార్తలొచ్చాయి.

04/02/2012

వాషింగ్టన్, ఫిబ్రవరి 3: ఇమిగ్రేషన్ చట్టాన్ని సమగ్రంగా సంస్కరించాలనుకుంటున్న అమెరికా ఈ లోగా నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను ఆకర్షించడానికి ఎఫ్-1, హెచ్-1బి వీసాలలో మార్పులతో సహా పలు చర్యలను ప్రకటించింది. దీనివల్ల భారత్ లాంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది.

03/02/2012

కైరో, ఫిబ్రవరి 2: ఈజిప్టులోని పోర్ట్ సరుూద్ నగరంలో బుధవారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ మృత్యుక్రీడను మరిపించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ఘర్షణలు తొక్కిసలాటలో 74 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

03/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 2: పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి మళ్లీ కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ నెల 13న కోర్టు ఎదుట హాజరు కావలసిందిగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుగురువారం గిలానీని ఆదేశించింది.

02/02/2012

వాషింగ్టన్, ఫిబ్రవరి 1: భూగ్రహం మినహా ఇతర గ్రహాల్లో ప్రాణులు జీవిస్తున్నాయనే వాదనలో నుంచి పుట్టుకొచ్చినవే గ్రహాంతర జీవులు (ఏలియన్స్). అలాంటి గ్రహాంతర జీవులు భూమిపై సంచరించాయనే వార్తలు అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో గ్రహాంతర జీవులు మనల్ని తప్పించుకుంటున్నాయా?

02/02/2012

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 1: వాయువ్య పాకిస్తాన్‌లో బుధవారం జరిగిన అమెరికా ద్రోణ్ దాడిలో ఆరుగురు విదేశీయులు సహా కనీసం 13 మంది చనిపోయినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి.

31/01/2012

ఇస్లామాబాద్, జనవరి 30: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా పదవీ కాలాన్ని పొడిగించే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పాకిస్తాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ పేర్కొన్నారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading