జాతీయ వార్తలు

05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: సంపూర్ణ స్వేచ్ఛ అనేది ఎక్కడా ఉండదని, వాస్తవానికి ఇది కొన్ని పరిమితలకు లోబడే ఉంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ స్పష్టం చేశారు.

05/02/2012

లక్నో, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 118 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఈ ఎన్నికలను పరిశీలిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థవెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 11న జరిగే రెండో దశ ఎన్నికల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

05/02/2012

కౌశాంబి, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్‌లోని మంజన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి కారునుంచి సుమారు 250 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని ఆయనపై ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం చెప్పారు.

05/02/2012

కోటా (రాజస్థాన్), ఫిబ్రవరి 4: భూకుంభకోణం కేసులో రాజస్థాన్ మాజీ మంత్రి మదన్ దిలావర్‌తోపాటు మరోవ 29 మందిపై ఎసిబి అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. అత్రూ పంచాయతి సమితి పరిధిలో ప్రభుత్వ భూమిని వేలం వేయడానికిగాను వీరంతా నకిలీ డాక్యుమెంట్లను సమర్పించారని ఎసిబి తన చార్జిషీట్‌లో ఆరోపించింది.

05/02/2012

కోల్‌కతా, ఫిబ్రవరి 4: ఆర్మీ చీఫ్ వికె సింగ్‌తో గురువారం సాయంత్రం తాను చర్చించిన వివరాలను వెల్లడించడానికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. ‘నేను ఆ విషయాన్ని మీడియాతో చర్చించదలచుకోలేదు.

05/02/2012

ఎటావా, ఫిబ్రవరి 4: ఆస్తి కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని జశ్వంత్‌పూర్ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజయ్ యాదవ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేసి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరు పరిచారు.

05/02/2012

బెంగళూరు, ఫిబ్రవరి 4: వివాదాస్పద ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వానికి నిపుణుల కమిటీలు సమర్పించిన రెండు నివేదికలను వెల్లడిస్తే చాలదని,అప్పటి విధానంతో పాటుగా దేవాస్‌తో ఒప్పందం కుదరడానికి వెనుక జరిగిన వ్యవహారం మొత్తాన్ని బహిరంగ పరచాలని దేవాస్‌తో ఒప్పందం కుదిరే సమయంలో ఇస్రో వాణిజ్య వ

05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: హోం మంత్రి చిదంబరానికి ఊరట కలిగించేలా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంపై ఉన్న ‘అవినీతిమచ్చ’ మాసిపోదని భారతీయ జనతాపార్టీ శనివారం తెలిపింది. ‘ఈ తీర్పు వల్ల ప్రభుత్వంపై ఉన్న అవినీతిమచ్చ మాసిపోదు. మా ఉద్యమం తీవ్రత కూడా తగ్గదు.

05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంను 2జి కేసులో నిందితునిగా చేర్చాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడాన్ని ప్రభుత్వం శనివారం ప్రశంసించింది. దీని వల్ల తమ వైఖరి, కాంగ్రెస్ పార్టీ వైఖరి సమర్ధనీయమని తేలిందని పేర్కొంది.

05/02/2012

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా అటు రాజకీయ పార్టీలను, ఇటు విశే్లషకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయ. ఎన్నికల ప్రచారంలో వారూవీరన్న తేడాలేకుండా అందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పోస్టర్లను పంచడానికి సిద్ధంగా ఉన్న ఈ బుడతడు భవిష్యత్తు తమదేనని చెప్పకనే చెప్తున్నాడు

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading