రాష్ట్ర వార్తలు

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప శిల్పకళా ఖండాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఈ విగ్రహాల విశిష్టతపై అవగాహన-పరిరక్షణ కార్యాచరణ కోసం ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్, ఎల్‌సిడి ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ‘రామప్పను రక్షించుకుందాం’ సంస్థ వ్యవస్థాప

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాష్ట్రానికి సూర్యగ్రహణం పట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్‌రావు పరోక్షంగా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ గ్రహణం ఎంతో కాలం ఉండదని, త్వరలో విడుస్తుందని అన్నారు.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా విభాగం నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం తదితర స్టీల్ ఫ్యాక్టరీల అవసరాలకు తరలించేందుకు సాలీనా కోటి టన్నుల ఖనిజాన్ని రవాణా చేయగల సామర్ణ్యం గల పైపులైనును నిర్మించనున్నట్లు జాతీయ ఖనిజవనరుల అభివృద్ధి సంస్ధ (ఎన్‌ఎండిసి) ఇన్‌చార్జీ సిఎండి ఎన్‌కె నందా తెలి

05/02/2012

తిరుపతి, ఫిబ్రవరి 4: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బలాన్ని ఎవరు శంకించినా అది మానవుడు చేసే అతిపెద్ద తప్పిదం అవుతుందని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: విద్యార్థులలో నైతిక విలువలతో పాటు ధార్మిక చింతన పెంపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. యాదగిరి అన్నారు.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఐఎఎస్‌లు ముఖ్యమంత్రితో జరిపిన భేటీలో ఏం జరిగిందో బహిరంగ పరచాలని టిడిపి డిమాండ్ చేసింది. శనివారం టిడిఎల్‌పి కార్యాలయంలో మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు మాట్లాడారు.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ సాధనకు త్వరలో చేపట్టనున్న మలిదశ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంటుందని, కేంద్రం దిగివచ్చేదాకా పోరాటం ఆగదని తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల ఎంపికలో చోటుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. రాజకీయాలు, కులాలు, ఇతర కారణాలతో కమిషనర్ల ఎంపిక జరిగిందంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో కొత్తగా నియమితులైన కమిషనర్ల ప్రమాణ స్వీకారం అనుమానాస్పదంగా మారుతోంది.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఒకవైపు రాష్ట్రంలో ఐఏఎస్‌లు తమను అకారణంగా వేధిస్తోందని ధ్వజమెత్తి ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో, సిబిఐ అధికారులు జగన్ అక్రమాస్తుల కేసులో కర్నాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రత్నప్రభను శనివారం దిల్‌కుషా విశ్రాంతి భవనంలో విచారించింది.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాజధానిలో 28, 29తో రిజిస్టరైన ఆటోలపై విధించిన నిషేధాన్ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని, ఆటో డ్రైవర్లను వేధిస్తే సహించబోమని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు హెచ్చరించారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading