హైదరాబాద్, ఫిబ్రవరి 4: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప శిల్పకళా ఖండాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఈ విగ్రహాల విశిష్టతపై అవగాహన-పరిరక్షణ కార్యాచరణ కోసం ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్, ఎల్సిడి ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ‘రామప్పను రక్షించుకుందాం’ సంస్థ వ్యవస్థాప




