నిజామాబాద్, మే 24: తెలంగాణ ఏర్పాటు పట్ల తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మహానాడులో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేయాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సవాల్ విసిరారు.
రాష్ట్ర వార్తలు
నిజామాబాద్, మే 24: తెలంగాణ ఏర్పాటు పట్ల తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మహానాడులో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేయాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సవాల్ విసిరారు.
కాకినాడ, మే 24: సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు కళాశాల నుండి బయటకు వచ్చేనాటికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడానికి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కళాశాలలు నెలకొల్పనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు తెలిపారు.
హైదరాబాద్, మే 24: ఎండల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ కుమార్ పేర్కొన్నారు.
కడప, మే 24: కడప వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నిర్మాణంలో ఉన్న బ్రహ్మణి స్టీల్ కర్మాగారం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వైకాపా సీనియర్ నేతలు ఆరోపించారు.
నందిగామ: గత మూడు, నాలుగు రోజులుగా వేసవి ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుండడంతో
ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం నందిగామ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఒక హోటల్ నిర్వాహకుడు ఆమ్లెట్ వేసి
విశాఖపట్నం, మే 24: తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు (త్రిపుర) కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. తెలుగు భాషలో విశేష రచనలు చేసిన త్రిపుర కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.
రాజమండ్రి, మే 24: సన్న బియ్యం ధర కేజి రూ.55కు చేరుకునే దిశగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర రూ.53 నుండి రూ.54 వరకు పలుకుతోంది. ఆవిరిపట్టిన బియ్యం రూ.42 పలుకుతుంటే, కొత్త బియ్యం ధర రూ.42 పలుకుతోంది.
హైదరాబాద్, మే 24: ఆంధ్రసారస్వత పరిషత్ సప్తతి సమాపనోత్సవాలను ఈ నెల 26వ తేదీన పరిషత్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.
దుమ్ముగూడెం, మే 24: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం భైరాగులపాడు- దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు మధ్య తునికాకు లోడుతో వెళ్తున్న ఓ లారీ విద్యుదాఘాతానికి గురై శుక్రవారం దగ్ధమైంది. మండలంలోని నాల్గవ యూనిట్కు చెందిన కల్లాల్లోని 130 తునికాకు బస్తాలను లారీలో లోడు చేశారు.
హైదరాబాద్, మే 24: మండిస్తున్న ఎండలకు కారణాలను శోధించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. వాతావరణంలో రేడియేషన్ పెరుగుదల, సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వంటి కారణాలు పగటిపూట ఉష్ణోగ్రతల్లో తీవ్రత పెరగడానికి కారణంగా అంచనా వేస్తున్నారు. అందుకే ముందుగా రేడియేషన్పై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నారు.