ఆంధ్రప్రదేశ్‌

వైకాపా ఎం.పీ మిథున్‌రెడ్డిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా మేనేజర్‌తో వాదానికి దిగి అక్కడి సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలకు సంబంధించి రాజంపేట వైకాపా ఎం.పీ. మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.